OTHERS

INTERNATIONALNATIONALOTHERS

పుతిన్, జిన్‌పింగ్ లతో సమావేశం అయిన ప్రధాని మోదీ

అమరావతి: కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో ప్రధాన మంత్రి మోదీతో రష్యా అధ్యక్షుడు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ SCO సదస్సులో ముగ్గురూ దేశాధినేతలు

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

కౌశలం కార్యక్రమం ద్వారా 100 ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు- కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి:  కౌశలం కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు AXXELENT PHARMA SCIENCE PRIVATE LIMITED సంస్థలో 100 ఆపరేటర్ ఉద్యోగాల

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం

ప్రపంచ దేశాల మధ్య ఆసక్తికర చర్చ… అమరావతి: షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్

Read More
HEALTHNATIONALOTHERS

అస్సాంలోని 31 జైళ్లలో 4 నెలల వ్యవధిలో 200కు పైగా హెచ్‌ఐవి కేసులు నమోదు

అమరావతి: అస్సాంలోని పలు జైళ్లలో 200కు పైగా హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్‌ సోకిన ఖైదీలకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నారు. అస్సాం జైళ్లలోని

Read More
AGRICULTUREAP&TGOTHERS

కృష్ణాజలాలకు జలహారతితో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించిన సీ.ఎం చంద్రబాబు

4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు.. అమరావతి: యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

అమ్మవారి సేవ… పూర్వజన్మ సుకృతం-మంత్రి నారాయణ

నవాబుపేట మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన.. 1.01 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం.. నవాబుపేటలో ఆధ్యాత్మిక సందడి..  నెల్లూరు: నగరంలోని నవాబుపేటలోని అత్యంత ప్రాచీనమైన బలిజ వారి శ్రీ

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం

తిరుమల: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు-ఎటు చూసిన భీభత్సం

రసువా జిల్లాలో అపారనష్టం.. హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ధ్వంసం.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు.. 1,000 మంది గల్లంతు!.. సహాయక చర్యలు చేపట్టిన నేపాల్‌ సైన్యం.. బిహార్‌ సరిహద్దు

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్ లో ప్రకోపించిన ప్రకృతి-384 మంది యాత్రికులు గల్లంతు

అమరావతి: నేపాల్‌లో బుధవారం సంభవించిన వరదలు సరిహద్దులోని టిబెట్‌ నుంచి మొదలై నేపాల్‌లోకి పోటెత్తాయని నేపాల్‌  అధికారులు వెల్లడించారు. ఈ వరదల వల్ల నేపాల్‌లోని భోటె కోషి

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం-టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ప్రతిరోజూ

Read More