AP&TG

రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్-కేంద్ర మంత్రి సోనోవాల్

అమరావతి: రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును కానుకగా ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు,

Read More
AP&TGMOVIESOTHERS

AP FDC చైర్మన్ గా భరత్ భూషణ్,వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్

14 మంది డైరెక్టర్లు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ టివి థియేటర్ అభివృద్ధి సంస్థ (FDC) చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా

Read More
CRIMENATIONAL

ఈశాన్య రాష్ట్రంమైన మణిపూర్ లో పెద్ద ఎత్తున పట్టుబడిన పవర్ పుల్ అయుధాలు

కార్డెన్ సెర్చ్-జాయింట్ అపరేషన్.. అమరావతి: మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని లామ్‌డెంగ్‌లో ఉన్న ఒక అనధికార UNLF (P) (యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్- (పాంబే వర్గం)

Read More
AP&TG

పల్నాడు(జి) పిడుగురాళ్లలో 48.1,(నెల్లూరు)కావలిలో 46.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు

సోమవారం వరకు.. అమరావతి: రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ఇదే సమయంలో వేడి గాలులు తొడు కావడంతో, ప్రజలు రోడ్లపైకి రావలంటేనే భయపడుతున్నారు. గురువారం

Read More
CRIMENATIONAL

పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం

అమరావతి: పుల్వామా ఉగ్రదాడిలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-బదర్ కమాండర్ హమ్జా బుర్హాన్‌ను, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు

Read More
AP&TGPOLITICS

రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరివి హత్యా రాజకీయాలు, గన్ కల్చర్లు ?-మాజీ సీ.ఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్?

Read More
BUSINESSNATIONAL

హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల

Read More
AP&TG

గ్రీన్ బెల్ట్,శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరి- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఎవరికీ మినహాయింపులు లేవు.. అమరావతి: దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ,

Read More
NATIONALOTHERSWORLD

భారత్​-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని బుధవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” సరికొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఆవిష్కరణ, తయారీ, లాజిస్టిక్స్,సముద్ర

Read More
AP&TGDEVOTIONALOTHERS

సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం-కంచి స్వామీ శ్రీ విజయేంద్ర సరస్వతీ తొలి పుష్కర స్నానం

రాష్ట్ర గవర్నర్.. హైదరాబాద్: కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పుష్కర స్నానాలు మే 21వ తేదీ నుండి

Read More