DISTRICTS

నెహ్రూ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక మద్రాస్ బస్టాండ్ నెహ్రూ బొమ్మ ప్రాంతం నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను టౌన్ ప్లానింగ్

Read More
NATIONAL

రాహుల్ గాంధీ ఆస్తులు రూ.20.39 కోట్లు, ఖర్చులకు రూ.60 కోట్లు-సంబిత్

ఎక్కడి నుంచి వస్తున్నాయి?.. అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు.

Read More
AP&TG

ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: నైరుతి-ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కేంద్రం నుండి, ఉత్తర తమిళనాడు, రాయలసీమ,కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ

Read More
NATIONAL

మూడవ విడత “సర్” పక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఈసీ

మే 30 నుంచి దశలవారీగా.. అమరావతి: రాబోయే కొద్ది రోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) మూడవ దశను అమలు చేయడానికి ఎన్నికల సంఘం గ్రీన్

Read More
NATIONALPOLITICS

కేరళ సీ.ఎంగా వీడీ సతీశన్ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్

అమరావతి కేరళ ముఖ్యమంత్రిగా వీడీ స‌తీశ‌న్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ 11 రోజుల తరువాత గురువారం ప్ర‌క‌టించింది. ఏఐసీసీ కేర‌ళ ఇంచార్జీ దీపా దాస్‌మున్సీ ఈ రోజు

Read More
AP&TG

సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-నియంత్రణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష

గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీపై దృష్టి.. అమరావతి: సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read More
AP&TGHEALTHOTHERS

గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం-మంత్రి సత్యకుమార్

ఎటువంటి ఫీజు తీసుకోరు.. అమ‌రావ‌తి: ప్రైవేట్  కార్పొరేట్‌ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద,

Read More
NATIONAL

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చు-ఆర్బీఐ గవర్నర్

నెలకు రూ.30 వేల కోట్ట నష్టాలు… అమరావతి: హర్మోజో జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరి కొంతకాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

Read More
AGRICULTUREAP&TGOTHERS

పంటల కనీస మద్దతు ధరలు పెంపు-కేంద్రం కీలక నిర్ణయం

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. అమరావతి: దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.2026-27 ఖరీఫ్

Read More
NATIONAL

హిందూమతం అనేది జీవన విధానం-నిరూపించుకోవడానికి దేవాలయంకు.. సుప్రీం కోర్టు

అమరావతి: హిందూమతం అనేది జీవన విధానమని, ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దేవాలయంకు వెళ్లడం లేదా పూజలు చేయడం తప్పనిసరేం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం

Read More