AP&TGCRIME

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్-రాజమండ్రి సెంట్రల్ జైలుకు..

పుష్ప సినిమా స్టైల్ లో.. అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం సత్తెనపల్లిలో

Read More
AGRICULTURENATIONALTECHNOLOGY

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (DAC), భారత వైమానిక దళం (IAF) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్

Read More
AGRICULTUREAP&TGOTHERS

రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలి-కలెక్టర్ వెంకటేశ్వర్

సాంకేతిక పరిజ్ఞానం.. తిరుపతి: సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో, రైతులు విత్తనం వేయడం నుండి కోత దాకా సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలకు దేవగణానికి స్వాగతం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైనా బుధవారం స్వామివారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, బ్రహ్మ విష్ణువులను,  సకల దేవతా

Read More
NATIONAL

ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలి-కేంద్రం

150 ఏళ్లు పూరైన సందర్భంగా.. అమరావతి: జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అని

Read More
AP&TGCRIME

వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు-మరో కేసు

మరో కేసులో పీటి వారెంట్… అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు,

Read More
AP&TG

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు.. అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

Read More
AP&TG

ఏపీ వైద్య మండ‌లికి ఎన్నికైన‌ 13 మంది స‌భ్యులు-రిట‌ర్నింగ్ అధికారి, చక్ర‌ధ‌ర‌బాబు

20 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత.. అమరావతి: ఏపీ వైద్య మండలి(ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌) కి ఎన్నికైన 13 మంది సభ్యుల ఆన్‌లైన్‌ ఫ‌లితాల్ని వైద్య ఆరోగ్య

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంటెంట్‌పై ఫిబ్రవరి 20 నుంచి కఠిన నిబంధనలు-కేంద్రం

అమరావతి: అర్టిఫిషియల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నియమాలను అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా AI కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్

Read More
NATIONALPOLITICS

కాంగ్రెస్ పార్టీ మహిళ ఎంపీల దిగజూరుడు ప్రవర్తన-మంత్రి రిజిజు

అమరావతి: లోక్‌స‌భ‌లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌ధాని మోదీ కూర్చునే సీటు వ‌ద్ద విప‌క్ష మ‌హిళా ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం విదితమే. సదరు సంఘ‌ట‌న‌కు సంబంధించి

Read More