NATIONAL

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు,, పెన్షనర్లకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌,, 8వ వేతన సంఘం ఏర్పాటుకు

Read More
EDU&JOBSNATIONALOTHERS

” సింగిల్‌ డే-సింగిల్‌ షిఫ్ట్‌ లో పెన్‌-పేపర్‌ మోడ్‌” పద్దతిలో నీట్‌ (యూజీ) పరీక్షలు-ఎన్టీఏ

అమరావతి: MBBSతో సహా యూజీ-వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే NEETపై జాతీయ పరీక్షా సంస్థ (NTA) ప్రకటన విడదల చేసింది..” సింగిల్‌ డే-సింగిల్‌ షిఫ్ట్‌ లో

Read More
NATIONALOTHERSTECHNOLOGY

శాటిలైట్లను స్పేస్‌ లో విజయవంతంగా డాకింగ్‌ చేసిన ఇస్రో

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాను నిర్దేశించుకున్న లక్ష్యంను సాధించింది..ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది..

Read More
MOVIESNATIONALOTHERS

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండ‌గ‌డు క‌త్తితో దాడి

అమరావతి: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని అయన ఇంట్లో గుర్తు తెలియని ఓ దుండ‌గ‌డు క‌త్తితో దాడి చేశాడు..గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో అత‌నిపై

Read More
NATIONAL

హిందు మహాసముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామిగా ఎదుగుతొంది-ప్రధాని మోదీ

అమరావతి: హిందు మహాసముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు వేసింది..బుధవారం ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ లో భారత నావికా దళంలో అధునాతన

Read More
AP&TGBUSINESSOTHERS

జాతీయ పసుపు కార్యకలాపాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

హైదరాబాద్: నిజామాబాద్ లో జాతీయ పసుపు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో

Read More
NATIONAL

8,500 అడుగుల ఎత్తులో నిర్మించిన Z-Morh Tunnelను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జమ్ముకశ్మీర్‌ లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో Z-Morh Tunnelను ప్రారంభించారు.. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్

Read More
DEVOTIONALNATIONALOTHERS

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక- ఘనంగా ప్రారంభమైన మహా కుంభ్

అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభ్ ఘనంగా ప్రారంభమైంది.. గంగా,,యమునా,, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ భక్తులతో జనసంద్రమైంది..పుష్య పౌర్ణమి

Read More
AP&TGDISTRICTS

పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: తిరుపతిలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను సీఎం చంద్రబాబు, తిరుచానూరులోను ప్రారంభించాడు.. ఆదివారం సదరు వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలగించి సీఎం

Read More