Author: Seelam

NATIONALOTHERSWORLD

భారీ వాణిజ్య ఒప్పందాలను భారత్‌-అమెరికా కుదుర్చుకోనున్నాయి-ట్రంప్‌

ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు-ప్రధాని మోదీ అమరావతి: భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చే

Read More
DISTRICTS

స్వయం సహాయక సంఘాలను MSMEలుగా రిజిస్ట్రేషన్-అదనపు కమిషనర్

నెల్లూరు: పట్టణాలలోని పేద మహిళల చేత ఏర్పాటు చేసిన స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలను సుస్థిర వ్యవస్థలుగా తీర్చిదిద్ది, తద్వారా సుస్థిరమైన జీవనపాదుల కల్పన ద్వారా

Read More
NATIONAL

కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌స‌భ‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1961 నాటి ఆదాయ పన్ను

Read More
AP&TGCRIME

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

అమరావతి: 2019లో టీడీపీ తరపున గన్నవరం గెలిచిన మాజీ ఎమ్మెల్యే,, వైసీపీ ఎమ్మేల్యేగా చెలమణి అయిన వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం

Read More
AP&TGPOLITICS

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి కార్పొరేటర్లు లేక పోయిన డిప్యూటివ్ మేయర్లు ఎలా గెలిచారు-జగన్

అమరావతి: స్థానిక ఎన్నికల్లో టీడీపీకి బలం లేక పోయిన డిప్యూటివ్ మేయర్లు ఎలా గెలిచారు అంటూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు,మాజీ సీ.ఎం జగన్ కూటమి ప్రభుత్వంను నిలదీశారు..బుధవారం

Read More
AP&TGPOLITICS

మద్యం ధ‌ర‌లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవ‌మా.. కాదా?-వైసీపీ

అమరావతి: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఇచ్చిన వాగ్దనాలపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాని నిలదీసింది..ఇందుకు G.Oలను జతచేస్తూ ప్రకటన విడుదల

Read More
DEVOTIONALNATIONALOTHERS

మాఘపౌర్ణమి సందర్బంగా పుణ్యస్నానాలు అచరించిన 1 కోటి 83 లక్షల మంది భక్తులు

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రాక అంతకంతకు పెరిగిపోతుంది..త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు రైళ్లు,బస్సులు,కార్లతో పాటు కాలి నడకన చేరుకుంటున్నారు..బుధవారం మాఘ పౌర్ణమి

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

నెల్లూరు మొలగొలుకులు 6 లక్షల ఏకరాల్లో సాగు చేస్తున్నారు-డా.సుమతి

ఈ నెల 14వ తేదిన కిసాన్ మేళా.. నెల్లూరు: ఈ నెల 14వ తేది నెల్లూరు రూరల్ పరిధిలోని ఆచార్యరంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో కిసాన్ మేళా

Read More
NATIONAL

ప్రజలను లబ్ధిదారుల పేరిట పరాన్నజీవులుగా మారుస్తున్నారు-సుప్రీమ్ కోర్టు

అమరావతి: ప్రజలను లబ్ధిదారుల పేరిట పరాన్నజీవులుగా రాజకీయ పార్టీలు మారుస్తున్నయని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది..బుధవారం ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.. పట్టణ

Read More
AP&TGDEVOTIONALOTHERS

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పుణ్య క్షేత్రాలు యాత్రకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యణ్

అమరావతి: కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

Read More