NATIONAL

NATIONAL

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశంకు పురాతన వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్‌ కొనసాగుతోందని,,రఫేల్‌ జెట్‌ల నుంచి సబ్‌మెరైన్‌ వరకు రక్షణ రంగంలో సహకారం అందించుకుంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం

Read More
AGRICULTURENATIONALOTHERS

రైతుల కోసం డిజిటల్ సేవలను అందించే “భారత్ విస్తార్” పథకం-మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

అమరావతి: దేశంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మంగళవారం జైపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ

Read More
NATIONAL

దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్ ఏర్పాటు-హోంమంత్రి అమిత్ షా

అమరావతి: మాదకద్రవ్యల రవాణాను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా పటిష్ఠమైన ‘సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.సోమవారం డిల్లీ పోలీసు వ్యవస్థ 79వ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇది భారత దేశానికి గర్వకారణం.. అమరావతి: ఇంద్రప్రస్థలో ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌ పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ పోలో పాల్గొన్న

Read More
CRIMENATIONALOTHERSWORLD

భారత్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ ఖాసిం గుజ్జర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు..

 “గర్ మే గుస్ కే మారింగే”… అమరావతి: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో భారత్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ ఖాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్/సులేమాన్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి

Read More
NATIONAL

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించి ప్రదాని మోదీ

అమరావతి: తొలి సారి ఈశాన్య రాష్ట్రం అసోం చారిత్రక సంఘటన శనివారం జరిగింది. అసోంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటిలీ(ELF)ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర

Read More
NATIONAL

సేవాతీర్థ్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: బ్రిటీష్ వలస పాలన ఆనవాళ్లను పూర్తిగా మర్చివేస్తూ, దేశ పరిపాలన కార్యక్రమాలకు కేంద్రంగా సేవాతీర్థ్‌ భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అధికారికంగా

Read More
AGRICULTURENATIONALTECHNOLOGY

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (DAC), భారత వైమానిక దళం (IAF) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్

Read More
NATIONAL

ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలి-కేంద్రం

150 ఏళ్లు పూరైన సందర్భంగా.. అమరావతి: జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అని

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంటెంట్‌పై ఫిబ్రవరి 20 నుంచి కఠిన నిబంధనలు-కేంద్రం

అమరావతి: అర్టిఫిషియల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నియమాలను అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా AI కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్

Read More