NATIONAL

NATIONAL

ఇంటర్నెట్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు

అమరావతి: ఇంటర్నెట్ కనెక్ష‌న్‌ లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న‌ది. ముఖ్యంగా

Read More
CRIMENATIONAL

గన్‌తో కాల్చుకుని, ఆత్మహత్యకు పాల్పపడిన త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్

అమరావతి: రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. త్రిపుర రాష్ట్రంలో సోమవారం అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ లో డైరెక్టర్ జనరల్

Read More
AP&TGNATIONALOTHERSSPORTS

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత షట్లర్ పీవీ సింధు

అమరావతి: జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది.మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగుచిని వరుసగా గేమ్‌ల్లో

Read More
MOVIESNATIONALOTHERS

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు

అమరావతి: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024) విజేతలను ప్రకటించారు. సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం, జూలై 18న సాయంత్రం 5:30 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

‘మిషన్ ఆగమన్’ ప్ర‌యోగం విజ‌య‌వంతం

తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట: ‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ

Read More
CRIMENATIONAL

ఢిల్లీలో డీ-రిజిస్టర్ చేసిన వాహనాల కొనుగోలుపై ప్రజలు జాగ్రత్త-RTO మురళీమోహన్ హెచ్చరిక

వాహనాలను స్వాధీనం.. వ్యక్తులపై చట్టపరమైన చర్యలు.. తిరుపతి: ప్రజలు పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Read More
NATIONALOTHERSTECHNOLOGY

దేశంలో తొలి హైడ్రోజన్ రైలును హరియాణాలోని జింద్ స్టేషన్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ

హైడ్రోజన్‌ పవర్‌ ట్రైన్‌గా రికార్డు.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ.. హైడ్రోజన్‌ రైలు ఫీచర్లు.. మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయి.. పర్యావరణహితం:-   అమరావతి: పర్యావరణానికి ఎలాంటి

Read More
CRIMENATIONAL

భారీ ఉగ్ర కుట్రకు వ్యూహం పన్నిన  జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు

జైషే-మహ్మద్, స్లీపర్ సెల్‌.. క్రూడ్ టైమ్ బాంబు తయారు.. ఐదుగురు అరెస్టు.. అమరావతి: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ముష్కరులను గుజరాత్

Read More
NATIONAL

అంతరిక్ష పరిశోధనా సంస్థలో సైంటిస్టుల రాజీనామాలు

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో కీలక మిషన్లకు సంబంధించిన సైంటిస్టుల రాజీనామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దింతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్యత

Read More
NATIONAL

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

హైదరాబాద్: కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గవర్నర్ గురువారం

Read More