BUSINESS

BUSINESSNATIONALOTHERS

ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్-అయోగ్ సీఈఓ

అమరావతి: భారతదేశం, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు..నీతీ అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ

Read More
BUSINESSNATIONALOTHERS

అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు-మంత్రి పీయూష్ గోయల్

అమరావతి: అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు  కొనసాగించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్,,

Read More
BUSINESSOTHERSWORLD

చైనాపై టారిఫ్ వార్ పై వెనక్కు తగ్గిన అమెరికా

అమరావతి: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పదం కుదిరింది..వాణిజ్య సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి రావడంతో అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి

Read More
AP&TGBUSINESSOTHERS

ఎపిని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రభుత్వం బాటలు వేస్తొంది-మంత్రి లోకేష్

LG శ్రీసిటీ యూనిట్ భూమిపూజ.. తిరుపతి: రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్-బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం

అమరావతి: భారతదేశం-బ్రిటన్ లు మంగళవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేశాయి.. దీనితో దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలు ముగిశాయి..రెండు దేశాలు ఎంతో

Read More
BUSINESSNATIONALOTHERS

నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది-ప్రధాని మోదీ

అమరావతి: కొంత కాలం క్రిందట వరకు భారతదేశం 75 శాతం షిప్‌మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవులలో నిర్వహించడం వల్ల దేశం చాలా ఆదాయాన్ని నష్టపోయిందని,,గత 10 సంవత్సరాల

Read More
AP&TGBUSINESSOTHERS

హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా.. హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ &

Read More
BUSINESSNATIONALOTHERS

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి రూ.3.3 కోట్ల డివిడెండ్

అమరావతి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి, మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తుది డివిడెండ్

Read More
AP&TGBUSINESSOTHERS

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కుదిరిన కీలక పెట్టుబడుల ఒప్పందం

జపాన్ పర్యటనలో.. హైదరాబాద్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది..టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు

Read More
BUSINESSNATIONALOTHERS

సామాన్యులకు పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన కేంద్రం

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది..కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ

Read More