BUSINESS

AGRICULTUREAP&TGBUSINESSOTHERS

నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపారాష్ట్రపతి రాధాకృష్ణన్

శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలి- గవర్నర్ మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలి-ముఖ్యమంత్రి అమరావతి: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్‌-జీఎంఓ(జన్యుమార్పిడి జరగని మొక్క జొన్న

Read More
AP&TGBUSINESSOTHERS

కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌-65 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ ధర రూ.62 కోట్లు

హైదరాబాద్: హైదరాబాద్​లో మరో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ట్రంప్‌ టవర్స్‌ ఏర్పాటు కానున్నాయి. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రిబెకా

Read More
BUSINESSNATIONALOTHERS

UPI చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోము-ఫోన్‌పే సీఈఓ

అమరావతి: “భారతీయ వినియోగదారులందరికీ UPI సేవలు ఉచితం ఇకపై కూడా అలాగే కొనసాగుతాయి!” అని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ శనివారం సోషల్ మీడియా

Read More
BUSINESSNATIONALOTHERS

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ

వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు..! వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులు మాత్రమే..! అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ గురువారం

Read More
BUSINESSNATIONALOTHERS

యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై ఇప్పుడే చెప్పలేం-ఆర్‌బీఐ గవర్నర్

ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది.. రూ.2,000 కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే.. అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై

Read More
BUSINESSNATIONALOTHERS

దేశంలో రూ.4.53 లక్షల కోట్లు పెట్టుబడి-అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ

అమరావతి: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమైన అనంతరం

Read More
BUSINESSNATIONALOTHERS

రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్​, ప్రాసెసింగ్ పై భారత్-అమెరికాలు ద్వైపాక్షిక ఒప్పందం

చైనా ఏకచ్ఛాత్రాధిపత్యం.. అమరావతి: రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన లోహాల మైనింగ్​, ప్రాసెసింగ్​, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా, భారత్​-అమెరికాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, సప్లై చైన్​లను

Read More
BUSINESSNATIONAL

హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల

Read More
AP&TGBUSINESSDISTRICTSOTHERS

కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌక ప్రారంభం

నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న

Read More
AP&TGBUSINESSNATIONALOTHERS

ఏపీ 2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.సోమవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ

Read More