DEVOTIONAL

DEVOTIONALDISTRICTSOTHERS

కొండ బిట్రగుంటలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం.. నెల్లూరు: జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్యాణోత్సవాన్ని

Read More
DEVOTIONALNATIONALOTHERS

మహా కుంభ్ పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వచ్చిన 66 కోట్ల మందికి పైగా భక్తులు

అమరావతి: ప్రయాగ్ రాజ్‌లో 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే మహా కుంభ్,,మహాశివరాత్రి(బుధవారం) నాడు భక్తుల శివ నామస్మరణలతో ముగిసింది..జనవరి 13వ తేదీన భోగి పండుగ నాడు

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్ర సమర్పించిన- మంత్రి ఆనం

శివ భక్తుల దివ్యక్షేత్రం మన శ్రీకాళహస్తి.. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం

Read More
DEVOTIONALNATIONALOTHERS

సంస్కృతి,భాష,వేషం వేరైనా మనందరం ఒక్కటే-మన సంస్కృతి దేవాలయాల సంస్కృతి-ముఖ్యమంత్రులు

-58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొన్నారు. –ITCX ద్వారా 58 దేశాల అంతటా 1581

Read More
DEVOTIONALNATIONALOTHERS

మాఘపౌర్ణమి సందర్బంగా పుణ్యస్నానాలు అచరించిన 1 కోటి 83 లక్షల మంది భక్తులు

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రాక అంతకంతకు పెరిగిపోతుంది..త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు రైళ్లు,బస్సులు,కార్లతో పాటు కాలి నడకన చేరుకుంటున్నారు..బుధవారం మాఘ పౌర్ణమి

Read More
AP&TGDEVOTIONALOTHERS

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పుణ్య క్షేత్రాలు యాత్రకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యణ్

అమరావతి: కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

Read More
DEVOTIONALNATIONALOTHERS

మహాకుంభమేళాకు వాహనల్లో భక్తులు పోటెత్తడంతో 300 కీ.మీ ట్రాఫిక్ జామ్

అమరావతి: మహాకుంభమేళా ప్రారంభం అయ్యి 26 రోజులు గడుస్తున్న భక్తుల సంఖ్య తగ్గక పోగా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతొంది.. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల

Read More
DEVOTIONALNATIONALOTHERS

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు..తొలుత ప్రయాగ్ రాజ్

Read More
AP&TGDEVOTIONALDISTRICTSOTHERS

రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలకు పూర్వవైభవం-మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి

రాష్ట్ర పండుగగా రథసప్తమి.. నెల్లూరు: సమస్త మానవళికి వెలుగులు ప్రసాదించే సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం

Read More
DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

అమరావతి: అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్‌ (85)కు అదివారం బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్

Read More