DEVOTIONAL

AP&TGDEVOTIONALOTHERS

ఈ నెల 26 నుంచి జూలై 24 వరకు ఆషాడమాస బోనాలు-మంత్రులు కొండ సురేఖ,ప్రభాకర్

బోనాల నిర్వహణకు 20 కోట్లు మంజూరు… హైదరాబాద్: ఈనెల 26 నుంచి జూలై 24 వరకు నిర్వహించే ఆషాడ మాస బోనాలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలని

Read More
DEVOTIONALNATIONALOTHERS

శిఖరంపై కలశంకు బంగారం తాపడం పూర్తి

అమరావతి: అయోధ్యలోని రామమందిరం శిఖరంపై కలశంకు బంగారం తాపడం పూర్తి అయింది..జూన్​ 5వ తేదీన జరగనున్న రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ నేపధ్యంలో ఆలయంకు సంబంధించిన పనులు వేగంగా

Read More
AP&TGDEVOTIONALOTHERS

దశాబ్ద కాలం అనంతరం ఒక్క రోజే శ్రీవారిని దర్శించుకున్న95,080 మంది భక్తులు-టీటీడీ

మే 31న అత్యధిక భక్తులకు దర్శనం.. తిరుమల: దాదాపు దశాబ్ద కాలం అనంతరం, తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో మే 31న 95,080 మంది భక్తులు దర్శించుకున్నారని

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో భ‌ద్ర‌త‌పై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్న‌త‌స్థాయి సమీక్ష సమావేశం

తిరుమ‌ల‌: దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై డీజీపీ హరిష్ కుమార్ గుప్తా,

Read More
AP&TGDEVOTIONALOTHERS

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుపతి: ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్ లైన్ ఆర్జిత,ఇతర టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ తెలిపింది..సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవాలకు ఎలక్ట్రానిక్ డిప్ వుంటుందని,,మే

Read More
AP&TGDEVOTIONALOTHERS

రామప్పలయం సందర్శించిన ప్రపంచ సుందరిమణులు

హైదరాబాద్: ములుగు జిల్లా రామప్ప ఆలయానికి ప్రపంచ సుందరిమణులు చేరుకున్నారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ శబరిష జిల్లా అధికారులా టూరిజం శాఖ అధికారులు ప్రపంచ

Read More
AP&TGDEVOTIONALOTHERS

తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై గురువారం నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు-మంత్రి ఆనం

తిరుపతి: తిరుమ‌ల‌లో ఈ నెల 15 (గురువారం) నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లను స్వీక‌రిస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ‌ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఏపీ,

Read More
AP&TGDEVOTIONALOTHERS

గోల్కొండ బోనాలకు తేదిలు ఖరారు-షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు

హైదరాబాద్: నగరంలో నిర్వహించే బోనాల సంబరాల షెడ్యూల్‌ను దేవాదాయశాఖ అధికారులు విడుదల చేశారు. చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్‌ బోనాల తేదీలను

Read More
AP&TGDEVOTIONAL

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి-గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి

అమరావతి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో, స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి చెందారు..తీవ్రంగా గాయపడిన వారిని

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం-కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం

తిరుపతి: కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. గురువారం ఆక్టోపస్, విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా మోహరించాయి..అలాగే తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా

Read More