ఇంద్రకీలాద్రిపై వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు-ఈవో శీనా నాయక్
అమరావతి: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవి దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూలైన్లలో వేచి ఉండే శ్రమను తగ్గించి, మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు
Read More