AP&TG

AP&TG

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ-మన్యంలో రోడ్లు నిర్మాణం కోసం రూ.275 కోట్లు విడుదల

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత నెల మన్యం ప్రాంతాల్లో పర్యటించి,,మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275

Read More
AP&TGMOVIESOTHERS

వివాదస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు 3 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్: వివాదస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు కోర్టు శిక్ష విధించింది.. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు

Read More
AP&TGPOLITICS

తిరుపతిలో జరిగినది మానవ తప్పిదమే,మరి కేంద్రం ఏం చర్య తీసుకుంటుంది-అంబటి

అమరావతి: తిరుపతిలో జరిగినది మానవ తప్పిదమే..ఇన్నేళ్ల తిరుపతి చరిత్రలో భక్తులు చనిపోవడం అనేది లేదు..తిరుమలలో ఘోరాలను అడ్డుకోవాల్సింది కేంద్రమే..మరి ప్రకృతి వైపరీత్యలు జరిగినప్పుడు NDRF,,మానవ తప్పదాలు జరిగినప్పుడు

Read More
AP&TGPOLITICS

లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ? కూటమిపై ప్రభావం పడుతుందా ?

అమరావతి: కూటమిలో లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ అంటూ టీడీపీ అనుకూల మీడియా వార్తలను వండివర్చుతొంది..ఇందుకు అనుగుణంగా టీడీపీ డిప్యూటివ్ స్పీకర్ రాఘురామకృష్టరాజు టీడీపీ అనుకూల మీడియాలో

Read More
AP&TG

ఆంధ్రప్రదేశ్ ను అదుకునేందుకు NDRF కాదు NDA కూటమి కూడా వుంది-అమిత్ షా

అమరావతి: ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను అదుకునేందుకు NDRF బృందాలు రంగ ప్రవేశం చేస్తాయని అలాగే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం చేసిన మానవ

Read More
AP&TG

ప్రారంభం అయిన పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది..2020 వరదల్లో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి

Read More
AP&TGDISTRICTS

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ర్యాలీగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కందుల.దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే

Read More
AP&TG

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఎన్నికలకు ముందు నుంచి విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని,,ఈ విషయంలో కేంద్రప్రభుత్వంను ఒప్పిస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్, వైజాగ్ ప్రజలకు,,స్టీల్ ప్లాంట్  కార్మికులకు ఇచ్చిన మాట ఎట్టకేలకు

Read More
AP&TGBUSINESSOTHERS

జాతీయ పసుపు కార్యకలాపాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

హైదరాబాద్: నిజామాబాద్ లో జాతీయ పసుపు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో

Read More