CRIME

CRIMENATIONAL

అమ్మోనియా గ్యాస్ లీక్-ఇద్దరు మృతి,ఐదుగురి పరిస్థితి విషమం

అమరావతి: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఇద్దరు మరణించగా 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జరిగిన ఘటన

Read More
AP&TGCRIME

షార్ట్ సర్క్యూట్‌‌ కారణంగా ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి అహుతి

హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు, షార్ట్ సర్క్యూట్‌‌ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం

Read More
CRIMENATIONAL

నిర్మాణంలో ఉన్న ఆలయం సభా మండపం కూలి పోవడంతో ఆరుగురు మృతి

అమరావతి: మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా, యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు భక్తులు

Read More
CRIMENATIONAL

రామ మందిరం విరాళాల స్కాం నిందితులను వదిలిపెట్టను-సీ.ఎం.యోగీ

ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి!.. అమరావతి: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలను ప్రక్కదారి పట్టించిన నిందితులు ఎలాంటివారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని యూపీ సీఎం యోగి

Read More
CRIMENATIONAL

టెలిగ్రామ్ అసాంఘి,ఉగ్రవాద ముఠాలకు అడ్డగా మారింది-కేంద్రం ప్రభుత్వం

అమరావతి: కేంద్రం ఇటీవల ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌ను “కొత్త డార్క్ వెబ్”గా పేర్కొంటూ ఈ రోజు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఉగ్రవాదం, బాలల లైంగిక వేధింపుల

Read More
CRIMENATIONAL

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో లింకులు-ఏడుగురు అరెస్ట్

పుల్వామా ప్రాంతంలో…   ఉగ్రముఠాలోని వ్యక్తుల వివరాలు:- అమరావతి: పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ అండతో భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాలోని ఏడుగురిని ఢిల్లీ

Read More
CRIMENATIONAL

అస్సాంలో కూలిపోయిన IAF విమానం-ఐదుగురు మృతి

అమరావతి: అస్సాంలోని జోర్హాట్‌ రౌరియా విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.

Read More
AP&TGCRIME

నెల్లూరు జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు ప్రమాదం- ముగ్గురు ప్రయాణికులు మృతి

8 మంది పరిస్థితి కాస్త తీవ్రం.. అమరావతి: బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు సోమవారం 1 గంట ప్రాంతంలో

Read More
CRIMENATIONAL

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం-21 మంది మృతి

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ, మాల్వియ నగర్‌‌లోని లెమన్ గ్రీన్ ఇన్ అనే హోటల్ లో ఉదయం 9.00 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదంలో

Read More
CRIMENATIONAL

కారు ట్యాంకులో నింపింది 41 లీటర్ల పెట్రోల్-52 లీటర్లు పెట్రోల్ నింపినట్లు బిల్లు

మోసాన్ని బయటపెట్టిన కారు యాజమని.. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి.తూనికలు-కొలతల శాఖలకు సంబంధించిన అదికారులు మాత్రం,మొద్దు నిద్ర పోతున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి

Read More