CRIME

AP&TGCRIME

ఆంధ్రజ్యోతి విలేఖరిపై హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి-జర్నలిస్టు సంఘాలు

నెల్లూరు: చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డిని కత్తులతో నరికి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్

Read More
CRIMENATIONALOTHERSWORLD

అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై హత్యయత్నం

అమరావతి: అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై, వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దాదాపు 5 నుంచి

Read More
CRIMENATIONAL

కేరళలొని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు-6 మంది మృతి

అమరావతి: కేరళ రాష్టంలోని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 6

Read More
CRIMENATIONAL

రాజస్థాన్ లోని పచ్‌‌పద్ర రిఫైనరీలో ప్రారంభానికి ముందే భారీ అగ్నిప్రమాదం

అమరావతి: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో 100 అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో

Read More
CRIMENATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌ వద్ద బస్సు ప్రమాదం-21 మంది మృతి

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ సంఘ‌ట‌న‌లో 21 మంది

Read More
CRIMENATIONAL

బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న

Read More
AP&TGCRIME

బ్యాంకు అధికారుల అండతో సైబర్ మోసాలు-‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0

32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్‌.. రూ. 150 కోట్ల మేర మోసాలు.. హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు.

Read More
AP&TGCRIMEDISTRICTS

రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని తగుల పెట్టిన అధికారులు

పట్టుబడిన వారిపై పి డి యాక్ట్.. తిరుపతి: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్ పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

Read More
CRIMENATIONAL

రామాయణంపై ప్రకాష్ రాజ్ ఎటకారం–భగ్గుమంటున్న హిందూ సంఘాలు

ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు…. (ఈలాంటి వారిని అదరిస్తున్న మన సినిమా ప్రేక్షకులను ఏం అనాలి.?? వీరు హిందుకు మతం గురించి అయితే మాత్రం రెచ్చిపోయి

Read More
AP&TGCRIME

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి

అమరావతి: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదొన గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజాయున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు

Read More