CRIME

AP&TGCRIME

నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలోని మూడో అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక

Read More
AP&TGCRIME

డీస్పీ అవినీతి ఆస్తులు దాదాపు రూ.200ల కోట్లు

హైదరాబాద్: ఐదు కాదు పది కాదు దాదాపు రూ.200ల కోట్లు ఆస్తులు ఒక DSP స్థాయి అధికారి విశ్వరూపం. వివరాల్లోకి వెళ్లితే… హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్

Read More
CRIMENATIONAL

రాజస్థాన్‌లో పదమూడేళ్ల బాలికపై దాదాపు 30 మంది అత్యాచారం

బుల్ డోజర్స్ యాక్షన్… అమరావతి: రాజస్థాన్‌లో పదమూడేళ్ల బాలికపై సామూహికంగా దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు

Read More
CRIMENATIONAL

ఔట్‌సోర్సింగ్ బృందంలో పనిచేసిన అనుకల్ప్ నేడు ఫార్మ్ హౌస్..

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా వున్నారు. ఈ కేసులో

Read More
AP&TGCRIME

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వేల కోట్ల విలువైన 112 ఎకరాల కబ్జాలకు యత్నం?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు ప్రయత్నం చేస్తున్నట్లు కేశినేని

Read More
CRIMENATIONAL

పదవులకు రాజీనామా చేసిన రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్,అనిల్ మిశ్రాలు

అమరావతి: అయోధ్య రామాలయంలో విరాళాలు మాయం అయిన వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా

Read More
CRIMENATIONAL

లోక్నోలోని కొచింగ్ సెంట‌ర్‌లో ఘోర అగ్రిప్ర‌మాదం-14 మంది మృతి

అమరావతి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, లోక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న కొచింగ్ సెంట‌ర్‌లో సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర అగ్రిప్ర‌మాదంలో 14 మందిని మరణించినట్లు సమాచారం. ఈ సంఘ‌ట‌నపై యూపీ

Read More
CRIMENATIONAL

అమ్మోనియా గ్యాస్ లీక్-ఇద్దరు మృతి,ఐదుగురి పరిస్థితి విషమం

అమరావతి: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఇద్దరు మరణించగా 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జరిగిన ఘటన

Read More
AP&TGCRIME

షార్ట్ సర్క్యూట్‌‌ కారణంగా ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి అహుతి

హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు, షార్ట్ సర్క్యూట్‌‌ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం

Read More
CRIMENATIONAL

నిర్మాణంలో ఉన్న ఆలయం సభా మండపం కూలి పోవడంతో ఆరుగురు మృతి

అమరావతి: మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా, యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు భక్తులు

Read More