OTHERS

AP&TGHEALTHOTHERS

అవయవదాత కుటుంబాలకు రూ.లక్ష సాయం! -మంత్రి స‌త్య‌కుమార్

సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిపాద‌న‌లు పంపాం.. 5,920 మంది అవయవాల కోసం నిరీక్ష‌ణ‌.. కొత్త నిబంధనలతో అవయవదానానికి ఊతం.. ‘స్వాప్‌ దానం’కు అవకాశం.. స‌వ‌ర‌ణ బిల్లుకు స‌భ ఆమోదం..

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

రైతుల ఆదాయం పెంచే సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

అగ్రి ఎక్స్‌ పోలో ప్రదర్శించిన పరిజ్ఞానం ప్రతి రైతుకు చేరాలి.. వ్యవసాయ యంత్ర పరికరాల పట్ల రైతుల ఆసక్తి.. నెల్లూరు: వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు

Read More
AP&TGOTHERSTECHNOLOGY

డేటా సెంట‌ర్ల‌పై అపోహ‌లు వ‌ద్దు-మంత్రి నారా లోకేష్

విశాఖప‌ట్నం..ఇక ఏఐ ప‌ట్నం.. 6.5 గిగావాట్ల డాటా సెంటర్ల లక్ష్యం పూర్తి.. కొంతమంది కావాలని దొంగ వీడియోలు.. థ‌ర్మ‌ల్ ప్లాంటుల‌పై మాట్లాడ‌రెందుకు.. గోదావ‌రి నీరు ఏటా 3వేల

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఇంద్రకీలాద్రిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ప్రత్యేక పూజలు

అమరావతి: ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of Living) వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ బుధవారం నాడు ఇంద్రకీలాద్రిపై

Read More
NATIONALOTHERSSPORTS

ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈసారి 17 మందికి అవార్డులు అందించనుంది.1962 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనలు

38 మంది మృతి.. అమరావతి: తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్‌ దీవి సమీపంలో శనివారం వేకువజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భూకంపం

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

జిల్లాలో 76 స్కూల్అసిస్టెంట్, 365 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనం-డీఈఓ

నెల్లూరు: నెల్లూరుజిల్లా పరిధిలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు అకడమిక్

Read More
AP&TGOTHERSSPORTS

అమరావతి ఛాంపియన్ షిప్-2026 – రాష్ట్ర స్థాయి క్రీడాఉత్సవాలు-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

14,700 మంది క్రీడాకారులు, 1,000 మంది కోచ్‌లు.. ఆగస్టు 24న తారకరామ స్టేడియంలో ప్రారంభోత్సవం.. తిరుపతి: ఆగష్టు 24 నుండి 27 వరకు నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్

Read More
INTERNATIONALNATIONALOTHERS

బలూచిస్తాన్‌ ప్రజలపై పాక్ ఆర్మీ వైమానిక దాడులు-28 మంది మృతి

అమరావతి: బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడిలో 28 మంది పౌరులు మరణించగా, 17 మందికిపైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా ఈ వివరాల్ని

Read More
AP&TGBUSINESSOTHERS

కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌-65 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ ధర రూ.62 కోట్లు

హైదరాబాద్: హైదరాబాద్​లో మరో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ట్రంప్‌ టవర్స్‌ ఏర్పాటు కానున్నాయి. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రిబెకా

Read More