OTHERS

AP&TGHEALTHOTHERS

దేశంలోనే తొలిసారిగా ‘తల్లీబిడ్డ”ఎక్స్ ప్రెస్ వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలు

తొలిదశలో 300 అధునాతన వాహనాల రెడీ.. అమ‌రావ‌తి: దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అత్యాధునిక వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

అనుమానాస్పద స్థితిలో లష్కరే తోయిబా కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ మృతి

అమరావతి: గుర్తు తెలియని సమస్యతో పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ చచ్చిపోయాడు. లష్కరే సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్

Read More
NATIONALOTHERSSPORTS

వరల్డ్ అండ‌ర్-20 ఛాంపియ‌న్‌షిప్స్‌ లో సిల్వర్ మెడల్స్ ను సాధించిన భార‌త అథ్లెట్లు

అమరావతి: అమెరికాలోని ఒరెగా వేదిక‌గా జ‌రుగుతున్న వరల్డ్ అండ‌ర్-20 ఛాంపియ‌న్‌షిప్స్‌ 2026లో భార‌త అథ్లెట్లు ప‌త‌కలను సాధిస్తున్నారు. జావెలిన్ త్రోలో ప‌దేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ అశిష్ యాద‌వ్,హై

Read More
BUSINESSNATIONALOTHERS

UPI చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోము-ఫోన్‌పే సీఈఓ

అమరావతి: “భారతీయ వినియోగదారులందరికీ UPI సేవలు ఉచితం ఇకపై కూడా అలాగే కొనసాగుతాయి!” అని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ శనివారం సోషల్ మీడియా

Read More
INTERNATIONALNATIONALOTHERS

ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించే బిల్లును ఆమోదించిన అమెరికా సేనేట్

భారత్, చైనాతో పాటు 5 దేశాల‌పై ప్రభావం.. అమరావతి: ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించే బిల్లును శుక్ర‌వారం అమెరికా సేనేట్ ఆమోదించింది.ర‌ష్యా వ‌ద్ద ఇంధ‌నం, గ్యాస్ కొనుగోలు చేస్తున్న

Read More
DISTRICTSOTHERSPOLITICS

వైసీపీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రుజువు చేసిన గంటలో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీచర్ ఉద్యోగాలను అడ్డుకోవాలని 300 కేసులు హైకోర్టులో వేశారు.. రూరల్ లో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలంటే

Read More
NATIONALOTHERSTECHNOLOGY

మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 పరీక్ష విజయవంతం

అమరావతి: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి “మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-4’ను

Read More
BUSINESSNATIONALOTHERS

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ

వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు..! వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులు మాత్రమే..! అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ గురువారం

Read More
BUSINESSNATIONALOTHERS

యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై ఇప్పుడే చెప్పలేం-ఆర్‌బీఐ గవర్నర్

ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది.. రూ.2,000 కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే.. అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై

Read More
AP&TGOTHERSSPORTS

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

విశాఖపట్నం: విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిర్మించనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ భవన నిర్మాణ పనులకు విద్య, ఐటీ

Read More