Author: Seelam

EDU&JOBSNATIONALOTHERS

నీట్ రీఎగ్జామ్ భ‌ద్ర‌తా ఏర్పాట్లపై అన్నామలై

అమరావతి: జూన్ 21వ తేదీన నీట్ రీఎగ్జామ్ జ‌ర‌గ‌నున్న నేపధ్యంలో ప్ర‌భుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. “వీ ద లీడ‌ర్స్” సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ బీజేపీ నేత

Read More
AP&TGNATIONAL

అమరావతిని దేశ ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తాం- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ఏపీ రైల్వే అభివృద్ధికి రూ.10,144 కోట్లు.. అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రైల్వే రంగం విప్లవాత్మక మార్పులను చవిచూస్తోందని, వికసిత భారత్ లక్ష్య సాధనలో

Read More
AP&TGNATIONAL

నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్

అమర స్థూపం వద్ద వీర జవాన్లకు ఘన నివాళి… అమరావతి: భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అవును నిజమే-షరతులు వర్తిస్తాయి-ఇరాన్. ప్రధాని నరేంద్ర మోదీ:- అమరావతి: గత మూడు నెలలుగా ఇరాన్-అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు తుది దశకు చేరుకున్న సూచనలు కన్పిస్తున్నాయి.

Read More
AP&TGOTHERSTECHNOLOGY

భారత సైన్యానికి తొలి విడతగా 41 JK 250E డ్రోన్లను అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

ఆత్మనిర్భర్ భారత్.. హైదరాబాద్: భారతీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డ్రోగో డ్రోన్స్

Read More
AP&TGNATIONALPOLITICS

దేశ సమగ్రత… సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ-జనసేనాని పవన్ కళ్యాణ్

జెన్ జీ తరానికి దేశభక్తితో.. అమరావతి: ‘దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్ అనేది

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ఏపీ అనుకూలం-సీఎం చంద్రబాబు

వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం.. అమరావతి/సింగపూర్: సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్ధిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Read More
NATIONALOTHERSSPORTS

ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత్

అమరావతి: తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో రికర్వ్‌ మిక్స్‌ డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవర, కుంకుమ్‌ మొహోద్‌లు

Read More
INTERNATIONALNATIONALOTHERS

సౌంకేతిక ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పరస్పరం వాణిజ్యం చేసుకోవడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా ఏర్పరచుకుంటాయి. ఉమ్మడి ప్రయోజనాలే కాకుండా ఉమ్మడి దృక్పథం ఆధారంగా నడిచే సంబంధాలు

Read More
DISTRICTS

సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)-కలెక్టర్ హిమాన్షు

జులై 14 వరకు… నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 జూలై 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ

Read More