AP&TGMOVIESOTHERS

వరద బాధితులను అదుకునేందుకు విరాళాలు ప్రకటిస్తున్న చిత్ర పరిశ్రమ

రూ.కోటి రూపాయలు ప్రకటించిన పవన్.. అమరావతి: భారీ వర్షాల కారణంగా సంభంవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం సంభవించింది.. దింతో బాధితులను ఆదుకునేందుకు తెలుగు

Read More
INTERNATIONALOTHERS

బ్రూనైకు చేరుకున్న ప్రధాని మోదీ-ఘనస్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనైకు చేరుకున్నారు..క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా

Read More
DISTRICTS

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి-కమిషనర్ సూర్యతేజ

నెల్లూరు: భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన విజయవాడ ప్రజలను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ సౌహార్డ్రతను చూపాలని

Read More
AP&TG

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై వాహనాల రాకపోకల పునరుద్ధరణ

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు వరద నీరు తగ్గుముఖం పట్టడడంతో వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.. సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై

Read More
AP&TG

మరో వాయు గుండం-రాగల 12 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం?

అమరావతి: విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం రాగాల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే

Read More
AP&TG

కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అయిన విజయవాడ

ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు.. అమరావతి: కుంభవృష్టి వర్షాలతో విజయవాడ అతలాకుతలం అయింది..విజయవాడ నగరం దాదాపుగా వరద నీటిలో చిక్కుకుపోయింది..దాదాపు 2.5 లక్షల మంది వరద నీటి వల్ల

Read More
AP&TG

ఏ.పి,తెలంగాణలో 432 రైళ్లు రద్దు,140 రైళ్లు దారి మళ్లింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది.. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ

Read More
DISTRICTS

సోమవారం నెల్లూరు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు-కలెక్టర్.ఆనంద్

నెల్లూరు: సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదివారం ఒక

Read More
AP&TG

రాత్రికి కలెక్టర్ కార్యాలయంలోనే బస చేస్తున్న సీ.ఎం చంద్రబాబు

బాధితులకు తక్షణమే నీరు,ఆహారం… అమరావతి: గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందుల పడుతున్న నగర వాసులకు దృష్టిలో వుంచుకుని, సీఎం

Read More
NATIONALOTHERSTECHNOLOGY

డిశంబరు నాటికి వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు-కేంద్ర మంత్రి ఆశ్విని

అమరావతి: దేశంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.. అదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగళూరులోని ప్రొడక్షన్

Read More