NATIONAL

ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు-కేంద్ర మంత్రి అమిత్​ షా

అమరావతి: ప్రతిపక్ష నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ఆర్టికల్ 370 అంటూ మాట్లాడడం దారుణమని,, నేను దేశ ప్రజలకు తెలియ చేస్తున్నాను, ఇకపై ఆర్టికల్ 370 ఒక

Read More
DISTRICTS

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు మంజూరైన-కలెక్టర్‌

నెల్లూరు:  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ మార్చి 2025 లోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ ఆనంద్‌ పిలపునిచ్చారు.

Read More
INTERNATIONALOTHERS

శాంతి చర్చలకు సిద్దం-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే దిశగా అడుగుడులు పడుతున్నాయి..అగష్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ

Read More
DISTRICTS

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితాన్ని ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలి-జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌

మా అమ్మ కూడా టీచర్‌… నెల్లూరు: ఉపాధ్యాయులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌  పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన

Read More
AP&TG

శరవేగంగా పారిశుధ్యం పనులు జరుగుతున్నాయి-మంత్రి నారాయణ

అమరావతి: విజయవాడలో నగరంలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..54 వ డివిజన్ లో చెత్త తొలగింపు,ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ చేస్తున్న

Read More
AP&TGCRIME

వైసీపీ మాజీ ఎం.పీ నందిగం సురేష్ అరెస్ట్

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ బాపట్ల మాజీ ఎం.పీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన్ను బుధవారం హైదరాబాద్ లో

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు– టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈవో

Read More
AP&TG

మావోయిస్ట్ అగ్రనేత దాదా రణదేవ్ మృతి ?

హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత, మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి..ఏసోబ్ హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని,,మంగళవారం

Read More
AP&TG

వైసీపీ నేతలకు హైకోర్టులొ గట్టి ఎధురు దెబ్బ

అమరావతి: వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందికి  హైకోర్టు గట్టి ఎధురు దెబ్బ తగిలింది..టీడీపీ కేంద్ర కార్యాలయంపై,,

Read More
AP&TG

తెలంగాణకు రూ.కోటి,ఏ.పికి మరో రూ.4 కోట్లు సాయం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను చూసిన తరువాత తాను గతంలో ప్రకటించిన రూ.కోటి కంటే మరింత సాయం అందించాలన్న ఉద్దేశంతో ఏ.పికి మరో రూ.4

Read More