AP&TG

రాష్ట్రవ్యాప్తంగా పలువురు పీపీలు, ఏపీపీలపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు!

అమరావతి: నిబంధనలు ఉల్లఘించినందుకు,న్యాయవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PPలు),,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (APPలు)గా పనిచేస్తున్న 17 మంది న్యాయ నిపుణులపై క్రమశిక్షణా చర్యలు

Read More
AP&TGOTHERSTECHNOLOGY

స్టార్టప్ లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- సీఎం చంద్రబాబు

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి-కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, అందులో భాగంగానే భూములిచ్చిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటూ, స్థానిక యువత

Read More
CRIMENATIONAL

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై ఫిర్యాదుదారుడిలా వచ్చిన వ్యక్తి దాడి

అమరావతి: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై ఫిర్యాదుదారుడిలా వచ్చిన ఒక వ్యక్తి దాడి చేశాడు..బుధవారం సీఎం రేఖాగుప్తా జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకు నిర్వహిస్తూన్న సందర్బంలో

Read More
CRIMEDISTRICTS

జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదని జైల్లో వున్న వైసీపీ నాయకులే అంటున్నారు-కాకాణి

కాకాణి ఎట్టకేలకు విడుదల… నెల్లూరు: జైళ్లు,కేసులు మా లక్ష్యసాధన నిరోధించలేవని,,తమ ప్రభుత్వం హాయంలో కూడా ఇలాంటి కేసులు పెట్టలేదని మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి అన్నారు..బుధవారం అయన

Read More
AP&TG

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు-ప్రత్యేక చట్టం-హోం మంత్రి అనిత

శ్రీకాంత్ పెరోల్ రద్దు.. అమరావతి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు

Read More
BUSINESSNATIONALOTHERS

బెంగళూరులో 10 ఏళ్లకు రూ.1,000 కోట్లు అద్దెగా చెల్లించనున్న ఐఫోన్ సంస్థ

రూ.6.3 కోట్లకు అద్దె తీసుకుని ఆపిల్.. అమరావతి: భారత్‌లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్ సంస్థ,, తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగవంతం చేస్తొంది..దేశీయంగా

Read More
AP&TG

ఒడిశా వద్ద వేకువజామున తీరం దాటిన వాయుగుండం

ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం… అమరావతి: వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మంగళవారం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో

Read More
NATIONAL

భారతదేశంపై వున్న ఎగుమతి ఆంక్షలను తొలిగించిన చైనా

అమరావతి: భారతదేశానికి ఎరువులు, అరుదైన మినరల్స్,,టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతిపై వున్న ఆంక్షలను చైనా ఎత్తివేసింది..అమెరికా,,భారతదేశంపై టారిఫ్ లను విధిస్తున్న నేపధ్యంలో మోదీ ప్రభుత్వం,అమెరికా అంక్షలకు ధీటుగా

Read More
NATIONAL

మిస్ యూనివర్స్ ఇండియా 2025గా మణిక విశ్వకర్మ

అమరావతి: రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలిచారు.. జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో  విజేతగా నిలిచిన అమెకు గత సంవత్సరం మిస్ యూనివర్స్

Read More