NATIONAL

NATIONAL

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది-విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

పహల్గామ్ మరణకాండ తరువాత భారతదేశం,, పాకిస్తాన్ పై ముప్పెట దాడులు చేయడంతో గుక్కతిప్పుకోలేని స్థితిలోకి వెళ్లిన ధూర్తదేశం,, అమెరికా ముందు సాగిల పడి, రాయబారం కోసం వేడుకోగా,

Read More
NATIONAL

ఇక నుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తాం-కేంద్రం

అమరావతి: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఎదురు దాడులు చోటు చేసుకుంటున్న నేపద్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం

Read More
NATIONAL

ముందుగానే కేరళ తీరంను తాకనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు

అమరావతి: మే 27వ తేదీన నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది..ఒక‌వేళ అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, 2009 త‌రువాత

Read More
NATIONALOTHERSWORLD

పాక్ మిలిట‌రీ స్థావరాలను మాత్ర‌మే లక్ష్యంగా చేసుకుని ఇండియ‌న్ ఆర్మీ దాడులు-విదేశాంగ కార్య‌ద‌ర్శి

పాకిస్తాన్ చర్యలు,భారతదేశంను రెచ్చగొట్టేవిగా, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని, పాకిస్థాన్ చ‌ర్య‌ల వ‌ల్లే స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయ‌ని విదేశాంగ కార్య‌ద‌ర్శి మిశ్రి తెలిపారు..శనివారం ఆప‌రేష‌న్ సిందూర్ గురించి

Read More
NATIONALOTHERSWORLD

అడ్డదారుల్లో పాక్ దాడులకు ప్రయత్నం-బలంగా తిప్పికొడుతున్నాం-విదేశాంగ శాఖ కార్యదర్శి

అమరావతి: పెహ‌ల్గామ్ మరణకాండ తరువాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనం ఎదుర్కొంటున్న తీరుపై తాజా సమాచారం

Read More
NATIONAL

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి ప్రవేశిస్తున్న 7 మంది ఉగ్రవాదులు హతం-BSF

అమరావతి: భారత్‌-పాకిస్థాన్‌ ఒక వైపు దాడులు జరుగుతుండగా మరో వైపు పాకిస్తాన్ తను పెంచి పోషిస్తూన్న ఉగ్రవాదులను సరిహద్దుల గుండా దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది..ఉగ్రవాదులను గుర్తించిన BSF

Read More
NATIONALOTHERSWORLD

జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై మిస్సైల్,డ్రోన్స్ ను ప్రయోగించిన పాక్-ఆకాశంలో కూల్చివేసిన సైన్యం

అమరావతి: ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత‌ జ‌మ్ము ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాకిస్తాన్ గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్ల‌తో  దాడుల‌కు దిగింది.. ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో రెండు శ‌క్తివంత‌మైన పేలుళ్ల శ‌బ్దాలు

Read More
NATIONAL

పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్,ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం-కల్నల్ ఖురేషి

అమరావతి: పాకిస్తాన్,క్షిపణులను ఉపయోగించి ఉత్తర,,పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది..దింతో పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది..S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో

Read More
AP&TGNATIONAL

ఉత్తరాఖండ్‌ లో కూలిపోయిన హెలికాప్టర్-5 మంది మృతి

అమరావతి: ఉత్తరాఖండ్‌ లో గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..పర్యాటకులతో వెళుతున్న AeroTrans Services Private Limitedకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది..

Read More
AP&TGNATIONAL

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి-పవన్ కళ్యాణ్

హైదరాబాద్: చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలని,,పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పిందని ఉప ముఖ్యమంత్రి పవన్

Read More