CRIME

CRIMEDISTRICTS

చింతారెడ్డిపాలెం వద్ద 5 లక్షల రూపాయల విలువ చేసే ఆవు మాసం సీజ్

ప్రతి వారం నెల్లూరుజిల్లా నుంచి అవు మాంసం మద్రాసుకు ఎగుమతి కావడం అలాగే మద్రాసు నుంచి కుళ్లుపోయిన చికెన్ దిగుమతి కావడం సర్వసాధరణ జరుగుతున్న తంతు..గతంలో హెల్త్

Read More
CRIMEDISTRICTS

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తిరుపతి: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో పలువురు భక్తులు మరణించండం

Read More
CRIMENATIONAL

బెద్రే-కుత్రు రహదారిపై మందు పాతర పేల్చిన మావొయిస్టులు-9 మంది జవాన్లు మృతి

అమరావతి: బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సోమవారం బెద్రే- కుత్రు రహదారిపై మందు పాతర పేల్చారు..ఈ సంఘటనలో 8 మంది జవాన్లు

Read More
CRIMENATIONAL

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్

అమరావతి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా,, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి..సోమవారం వేకువారుజామున ఎన్​కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో

Read More
AP&TGCRIME

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబద్: మీడియాపై దాడి,, హత్యాయత్నం కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది..TV9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో

Read More
CRIMENATIONAL

జైపూర్‌లోని అజ్మీర్ హైవేపై ఘోర రోడ్డ ప్రమాదం-ఐదుగురు మృతి

23 మందికి గాయాలు.. అమరావతి: రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..రద్దీగా ఉండే అజ్మీర్ హైవేలో

Read More
AP&TGCRIME

ఫార్ములా E-Car రేస్ స్కామ్‌లో కేసు మాజీ మంత్రి KTRపై కేసు నమోదు చేసిన ACB

హైదరాబాద్: ఫార్ములా E-Car రేస్ స్కామ్‌లో కేసు ACB A-1గా మాజీ మంత్రి KTRపై కేసు నమోదు చేసింది..KTRతో పాటు A-2గా IAS అరవింద్ కుమార్ A-3గా

Read More
CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతం

అమరావతి: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి

Read More
AP&TGCRIME

రేషన్ బియ్యం అక్రమాల్లో పేర్ని.నాని సతీమణి జయసుధపై కేసు నమోదు

అమరావతి: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం అక్రమాలు రోజుకు ఒకటి చొప్పున బయట పడుతున్నాయి.. ఆక్రమల్లో బాగంగా కృష్ణాజిల్లా బందరులో కోటి

Read More
AP&TGCRIME

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్

అమరావతి: ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు

Read More