CRIME

AP&TGCRIME

లిక్కర్ స్కామ్‌ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్ట్

అమరావతి: గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ లు జరుగుతున్నాయి..శుక్రవారం ఈ కేసులో రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ CM

Read More
CRIMENATIONAL

పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌-జైషే మమ్మద్‌ ఉగ్రసంస్థ టెర్రరిస్ట్‌ లు హతం

అమరావతి: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది..థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న విశ్వనీయ నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా

Read More
AP&TGCRIME

ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి

అమరావతి: ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బుధవారం నాడు

Read More
CRIMENATIONAL

కల్తీ మద్యం కారణంగా 14 మంది మృతి-6 మంది పరిస్థితి విషమం

అమరావతి: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ

Read More
AP&TGCRIME

డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు దొరికిన ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత?

హైదరాబాద్: ఒమేగా హాస్పిటల్ CEO,మహిళా డాక్టర్, చిగురుపాటి.నమ్రత డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది..ముంబైకి చెందిన వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు

Read More
AP&TGCRIME

కర్రల గుట్ట వద్ద ఎదురు కాల్పులు-20 మంది మావోయిస్టులు మృతి?

హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు..ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రగుట్టల్లో గత

Read More
AP&TGCRIME

గాలికి, శ్రీనివాస్ రెడ్డికి ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సిబీఐ కోర్టు

అమరావతి: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు గాలి.జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డికి 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది..ఇదే కేసులో మాజీ

Read More
CRIMENATIONAL

గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి

అమరావతి: గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు..మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్‌

Read More
CRIMEDISTRICTS

నెల్లూరులో జరిగిన కారు ప్రమాదంలో 5 మంది వైద్యవిద్యార్థులు మృతి

నెల్లూరు: కోవూరు పరిథిలోని పోతిరెడ్డిపాలెం వద్ద కారు రోడ్డుపక్కన మట్టిగుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది..బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు,,ఇంట్లో

Read More
AP&TGCRIME

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం 5మంది మృతి-విచారం వ్యక్తం చేసిన సీ.ఎం,డిప్యూటి సీ.ఎం

అమరావతి:- తిరుపతి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తీవ్ర విచారం

Read More