NATIONAL

NATIONALOTHERSWORLD

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ అయతొల్లా మొజ్తాబాకు అభినందనలు తెలిపిన పుతిన్

ఇరాన్ కు అండగా వుంటాం.. అమరావతి: ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేని కుమారరుడైన అయతొల్లా మొజ్తాబా ఖమేని నూతన అధ్యక్షడుగా ఎన్నిక కావడంపై రష్యా అధ్యక్షుడు

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ దేశ సుప్రీం లీడర్‌గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నిక

అమరావతి: ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్‌గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 56 ఏళ్ల అయతొల్లా సయ్యద్ మొజ్తాబా

Read More
AP&TGNATIONAL

అవకాశాల గనిగా భారత్… త్వరలోనే రివర్స్ మైగ్రేషన్-ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో.. అమరావతి: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా

Read More
NATIONALOTHERSWORLD

భారత్,రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మాకు అభ్యతరం లేదు-అమెరికా ట్రెజరీ సెక్రటరీ 

అమరావతి: ఫశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం కారణంగా భారత్ తో సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది.ఈ సందర్బంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ  స్కాట్ బెసెంట్ మీడియాతో

Read More
NATIONALOTHERSWORLD

తడిచి మోపిడి అవుతున్న అమెరికా ఒక రోజు యుద్దం ఖర్చు రూ.8.300 కోట్టు

అమరావతి: ఇరాన్ పై భయకంరమైన బాంబులు వేసి, సర్వనాశనం చేస్తామంటూ రంకెలు వేస్తున్న అమెరికాకు, ప్రతి రోజు యుద్దం చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు (రూపాయల్లో-8.300 కోట్లు)

Read More
NATIONAL

రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో బాగంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్

Read More
NATIONALOTHERSWORLD

సైనిక చర్యలకన్నా చర్చలు, రాజనీతే శాశ్వత పరిష్కాం ఇస్తాయి-ప్రధానీ మోదీ

అమరావతి: భారతదేశం “చట్ట బద్దమైన పాలన,చర్చలు,దౌత్యం ద్వారా సమస్యలకు పరిష్కారం వస్తుందని” నమ్ముతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.”సైనిక వివాదం ద్వారా మాత్రమే ఏ సమస్యనూ పరిష్కరించలేము”

Read More
NATIONALPOLITICS

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలోనే సీ.ఎం పదవీకి రాజీనామా

రాజ్యసభకు నామినేషన్… అమరావతి: జెడీయు అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(75) రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని

Read More
NATIONAL

దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి-ప్రధాని మోదీ

అమరావతి: పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ, దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే భారతదేశం నిశ్చితాభిప్రాయమని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ

Read More
NATIONALOTHERSWORLD

ఇజ్రాయెల్ భీకర దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహ్మద్‌ రాడ్‌ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేన్ మృతికి ప్రతీకారంగా లెబానాన్ నుంచి ఇజ్రాయిల్ పై మిసైల్ దాడులు చేస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థను పూర్తిగా అంతమొందించే దిశగా ఇజ్రాయిల్

Read More