NATIONAL

NATIONAL

దేశానికి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యనించారు.ఎన్డీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్బంలో నేతలకు ప్రధాని

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

భక్తుల పాలిట ”అక్షయ పాత్ర” టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం 

రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం… తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా

Read More
AP&TGNATIONAL

రాష్ట్రానికి CGGPOA కోసం రూ. రూ.2,534 కోట్లను కేటాయించిన కేంద్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.

Read More
NATIONAL

భారతదేశ చరిత్రలో ఒక మైలు రాయిని నెలకొల్సిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

అమరావతి: భారతదేశానికి అత్య‌ధిక కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మైలు రాయిని లిఖించారు. గ‌తంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును నరేంద్రమోదీ

Read More
MOVIESNATIONALOTHERS

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

అమరావతి: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు,నటుడు భారతీరాజా(84) బుదవారం కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారంతో పాటు అనారోగ్య

Read More
NATIONALOTHERS

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిలటరీ జరిపిన కాల్పులో 150 మంది మృతి

అమరావతి: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లోని రావల్కోట్‌లో స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులపై పాకిస్థాన్ మిలటరీ కాల్పులు జరపడంతో 150 మందికి పైగా మృతిచెందగా,దాదాపు 200

Read More
NATIONALPOLITICS

ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ కేసును విచారించేందుకు టీఎంసీ కార్యలయంకు వెళ్లిన సీఐడీ బృందం

అమరావతి: TMC ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌ మెంట్ (CID) బృందం మంగళవారం మాజీ ముఖ్యమంత్రి మమతా

Read More
NATIONAL

లక్షద్వీప్‌లో ఆల్కహాల్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ‘లక్షద్వీప్ మద్యపాన నిషేధ నిబంధన, 1979’ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో, లక్షద్వీప్‌లో లైసెన్స్ పొందిన షాపులు,బార్

Read More
NATIONALOTHERSWORLD

ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం-20 మంది మృతి

అమరావతి: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న టన్నెల్ జోజిలా టన్నెల్

బ్రేక్ త్రూ 9వ తదిన.. అమరావతి: జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను 24X7 అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో

Read More