Author: Seelam

AP&TG

పాకిస్థాన్ మన దేశంలోకి వచ్చి కొడితే, మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం-పవన్ కళ్యాణ్

సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి.. విజయవాడ: ‘భారత దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోంద’ని రాష్ట్ర ఉప

Read More
NATIONALOTHERSTECHNOLOGY

దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

నెల్లూరు: భారతదేశంకు సంబంధించిన GPS సేవలను అందించే NAVIC రెండో సిరీస్‌కి చెందిన NVS-02 శాటిలైట్ ను మే 18వ తేది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి

Read More
AP&TGCRIME

లిక్కర్ స్కామ్‌ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్ట్

అమరావతి: గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ లు జరుగుతున్నాయి..శుక్రవారం ఈ కేసులో రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ CM

Read More
NATIONALOTHERSWORLD

అమెరికా పౌరులు కాని వ్యక్తులు లక్షకు రూ.5 వేలు ట్యాక్స్ కట్లాల్సిందే?-ట్రంప్

అమరావతి: అమెరికా పౌరులు కాని వ్యక్తులు అమెరికా నుంచి ఇతర దేశాలకు పంపే నగదుపై 5 శాతం పన్నును విధించాలన్న రూల్‌ ను అమెరికాలోని అధికార రిపబ్లికన్

Read More
AP&TG

కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు

అమరావతి: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి సుప్రీం కోర్టు,ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది.. క్వార్ట్జ్ అక్రమాలు,,భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం,,అట్రాసిటీ కేసులో కాకాణి A1గా

Read More
DISTRICTS

వేసవి నుంచి ఉపశమనం పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలి-జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌

“బీట్‌ ద హీట్‌” .. నెల్లూరు: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ మూడో శనివారం నిర్వహిస్తున్న బీట్‌ ద

Read More
AP&TG

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు..ఉత్తర కోస్తా

Read More
NATIONAL

సుప్రీమ్ కోర్టు తన పరిధులు దాటి వ్యవహరిస్తుందా?-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: సుప్రీమ్ కోర్టు తన పరిధులు దాటి ప్రజాస్వామ్యకు అత్యుతమైన పార్లమెంటరీ వ్యవస్థకు,,సదరు వ్యవస్థ ద్వారా అతున్నత పదవుల్లో నాయకులు తీసుకునే నిర్ణయలపై షరతులు,,గడవు విధించడంపై,దేశ వ్యాప్తంగా

Read More
CRIMENATIONAL

పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌-జైషే మమ్మద్‌ ఉగ్రసంస్థ టెర్రరిస్ట్‌ లు హతం

అమరావతి: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది..థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న విశ్వనీయ నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా

Read More