NATIONAL

NATIONAL

ముందుగానే పలకరించనున్న నైరుతీ

అమరావతి: ద‌క్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవుల‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు ముందుగానే ప్రవేశించాయి..వీటి కారణంగా అక్క‌డ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో నికోబార్ దీవుల్లో కొన్ని

Read More
CRIMENATIONAL

కల్తీ మద్యం కారణంగా 14 మంది మృతి-6 మంది పరిస్థితి విషమం

అమరావతి: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ

Read More
NATIONAL

మన సాయుధ దళాలు చేసిన సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్ సిందూర్’ తో ఉగ్రవాదులు,,వారిని ఉసిగొల్పిన ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన అంకం దాదాపుగా ముగిసింది అనే చెప్పుకోవాలి..ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
NATIONAL

అడబిడ్డల సింధూరం తుడిపివేస్తే,అంతకు పదింతలు నష్టం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు అనుభవించారు-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌లో త్రివిధ దళాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని,, మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం

Read More
NATIONAL

భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య గంట సేపు హాట్ లైన్ చర్చలు

అమరావతి: భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య హాట్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిగాయి.. భారత ఆర్మీ DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్

Read More
NATIONAL

పాకిస్థాన్‌ కొలుకోలేని దాడులు చేశాం-అక్కడ జ‌రిగిన న‌ష్టాల‌కు ఆ దేశ ఆర్మీదే బాధ్య‌త-ఎయిర్ మార్ష‌ల్

అమరావతి: పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద మౌళిక స‌దుపాయాలు,,ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా దాడులు చేశామ అని,,అయితే పాకిస్థాన్ మిలిట‌రీ వారి దేశంలోని ఉగ్ర‌వాదుల‌కు మద్దతూ ఇవ్వడంతో ఉద్రిక్త‌త‌లు పెరిగాయని ఎయిర్ మార్ష‌ల్

Read More
NATIONAL

పీ.ఓ.కేను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్‌ అంశంలో పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండవు-ప్రధాని మోదీ

జాతీయ భద్రత విషయంలో రాజీ అనే మాటే లేదు.. అమరావతి: భారతదేశంలో ఉగ్రవాదులను చొప్పించి అమాయకుల ప్రాణాలు బలిగొనడం,,తరువాత భారత్ చిన్నపాటి చర్యలకు దిగితే,వెంటనే అమెరికా లేదా

Read More
NATIONAL

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వసం చేయడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యం-DGMO

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘిస్తే… అమరావతి: పహల్గామ్ లో తీవ్రవాదలు మరణకాండ తరువాత ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యమని సైన్యం తెలిపింది..అదివారం త్రీవిధ

Read More
NATIONAL

”ఆపరేషన్‌ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దు”-ఐఏఎఫ్

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌ పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆదివారం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది..ఈ ఆపరేషన్‌లో భాగంగా తమకు అప్పగించిన విధులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది..అత్యంత

Read More
NATIONAL

భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులను గురించి తెలియని దేశాలు ఉంటే,పాకిస్థాన్‌ ను అడగండి-యోగీ

అమరావతి: పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో తొలి సారిగా భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు..ఈ క్షిపణులకున్న శక్తి గురించి

Read More