NATIONAL

CRIMENATIONAL

‘ఆపరేషన్ సిందూర్’‌పై వ్యతిరేకంగా వ్యాఖ్యనించిన ప్రొఫెసర్ అలీఖాన్ అరెస్ట్

అమరావతి: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’‌పై భావప్రకటన స్వేఛ్చపేరుతో దేశంలో కొంత మంది వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం దేశ ప్రజలకు అసన్నమైంది..’ఆపరేషన్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

నెల్లూరు: భారతదేశంకు సంబంధించిన GPS సేవలను అందించే NAVIC రెండో సిరీస్‌కి చెందిన NVS-02 శాటిలైట్ ను మే 18వ తేది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి

Read More
NATIONALOTHERSWORLD

అమెరికా పౌరులు కాని వ్యక్తులు లక్షకు రూ.5 వేలు ట్యాక్స్ కట్లాల్సిందే?-ట్రంప్

అమరావతి: అమెరికా పౌరులు కాని వ్యక్తులు అమెరికా నుంచి ఇతర దేశాలకు పంపే నగదుపై 5 శాతం పన్నును విధించాలన్న రూల్‌ ను అమెరికాలోని అధికార రిపబ్లికన్

Read More
NATIONAL

సుప్రీమ్ కోర్టు తన పరిధులు దాటి వ్యవహరిస్తుందా?-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: సుప్రీమ్ కోర్టు తన పరిధులు దాటి ప్రజాస్వామ్యకు అత్యుతమైన పార్లమెంటరీ వ్యవస్థకు,,సదరు వ్యవస్థ ద్వారా అతున్నత పదవుల్లో నాయకులు తీసుకునే నిర్ణయలపై షరతులు,,గడవు విధించడంపై,దేశ వ్యాప్తంగా

Read More
CRIMENATIONAL

పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌-జైషే మమ్మద్‌ ఉగ్రసంస్థ టెర్రరిస్ట్‌ లు హతం

అమరావతి: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది..థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న విశ్వనీయ నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ “భార్గవాస్త్ర” ను విజయవంతంగా పరీక్షించిన భారత్‌

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉగ్రవాద దేశం అయిన పాకిస్థాన్‌ ఎక్కువగా డ్రోన్లతో భారత్ పై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో,, డ్రోన్‌ దాడులను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు భారత్‌

Read More
NATIONALOTHERSTECHNOLOGYWORLD

ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ నిపుణులను ఆశ్చర్యం పరుస్తున్న అకాశ్‌తీర్ డ్రోన్ సిస్టమ్

(తప్పక చదవండి) US స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా… అమరావతి: ఆత్మనిర్భర్ లో బాగంగా తయారీ అయిన స్వదేశీ అకాశ్‌తీర్(AkashTeer) డ్రోన్ సిస్టమ్ గురించి ప్రస్తుతం ప్రపంచ

Read More
NATIONAL

పట్టుబడిన సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్,పాక్

అమరావతి: పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్‌ను బుధవారం విడుదల చేసింది..పహాల్గమ్ ఉగ్రదాడుల తరువాత పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన BSF జవాన్ పూర్ణం కుమార్ సాహును

Read More
NATIONAL

సుప్రీమ్ కొర్టు 52వ భార‌త సీజెఐ ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి

అమరావతి: సుప్రీమ్ 52వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి బుధవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు..రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం

Read More
NATIONAL

జమ్ము కశ్మీర్‌లో తిరిగి ప్రారంభం అయిన విమాన సర్వీసులు

అమరావతి: పహాల్గయ్ ఉగ్రదాడుల తరువాత మూతపడిన జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్ట్‌లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి..భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర,, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు

Read More