NATIONAL

NATIONALWORLD

భారతదేశం “ప్రజాస్వామ్యానికి తల్లి”లాంటిది-ప్రధాని మోదీ

ఘనాదేశం యొక్క అత్యున్నత పురస్కారం.. అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 8 రోజుల పాటు విదేశా పర్యాటనల్లో పాల్గొనున్నారు..ఇందులో ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల పర్యటిస్తారు..ఇందులో

Read More
NATIONAL

మితిమిరీన వేగంతో వాహానాలు నడిపితే బీమా సొమ్ము రాదు-సుప్రీంకోర్టు

అమరావతి: ప్రమాద బీమా వుంది కదా అని నిర్లక్ష్యంగా,,మితిమిరీన వేగంతో వాహానాలు నడిపి ప్రాణాలు కొల్పోతే,,సదరు భీమా సంస్థలు మరణించిన వ్యక్తి తాలుక భీమా సొమ్ము చెల్లించాల్సిన

Read More
NATIONAL

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు-12 రోజుల్లో 51 మంది మృతి

అమరావతి: హిమాచల్‌ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి..రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగి పలు

Read More
NATIONAL

మరణం తర్వాత పునర్జన్మ పొందుతాను టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా

చైనాకు ఎదురు దెబ్బ… అమరావతి: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా బుధవారం తన వారసుడి విషయంలో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు..తన తరువాత కూడా ‘దలైలామా’ పరంపర

Read More
HEALTHNATIONALOTHERS

ఆకస్మిక మరణాలతో కొవిడ్‌ వ్యాక్సిన్లకు సంబంధం లేదు-కేంద్ర ఆరోగ్యశాఖ

యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్‌ ఇన్ఫార్క్షన్.. అమరావతి: పెద్దలలో ఆకస్మిక మరణాలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW)

Read More
EDU&JOBSNATIONALOTHERS

కొత్తగా ఉద్యొగం వచ్చిన వారికి నెల జీతం ముందే వారి బ్యాంకు ఖాతాలో-కేంద్ర క్యాబినెట్

కేంద్ర క్యాబినెట్ సమావేశంలో.. అమరావతి: దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది.. మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన

Read More
AP&TGNATIONAL

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ కన్నుమూత

అమరావతి: ప్రఖ్యాత హిప్నాటిస్ట్‌, సైకాలజిస్ట్‌,వ్యక్తిత్వవికాస నిపుణులు భావరాజు వేంకట పట్టాభిరామ్‌ (75) మంగళవారం ఖైరతాబాద్‌‌లోని స్వగృ‌హంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు..తెలుగు యువత జీవితాలకు శాశ్వతమైన దిక్సూచిలా,

Read More
NATIONAL

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్‌-123వ మన్‌ కీ బాత్‌

అమరావతి: ఒకప్పుడు ఘర్షణలకు పేరుగాంచిన అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR) ఇప్పుడు యువత వారు పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని ప్రధాని మోదీ

Read More
NATIONAL

భారత గూఢచార సంస్థ “రా” నూతన అధిపతిగా పరాగ్ జైన్‌

అమరావతి: కేంద్ర ప్రభుత్వం శనివారం పంజాబ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ (IPS) అధికారి పరాగ్ జైన్‌ను నూతన రీసెర్చ్ & అనాలిసిస్ వింగ్ (RAW) చీఫ్‌గా

Read More
NATIONAL

రాజస్థాన్‌లో 4500 ఏళ్ల నాటి నాగరికత,“మహాభారతం” ఆధారాలు గుర్తింపు

అమరావతి: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో భూమికి 70 అడుగుల లోతులో 4,500 సంవత్సరాల నాటి నాగరికతకు సంబంధించిన ఆధారాలను భారత పురావస్తు సర్వే (ASI)

Read More