NATIONAL

AP&TGNATIONAL

కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

వేసవికాలం అంటే మార్చి రెండవ వారం నుంచి జూన్ రెండవ వారం వరకు అంటే జూన్13వ తేది వరకు సాధరణంగా పరిగణిస్తారు..ఇందులో వేసవికాలం చివరి కారై అయిన

Read More
NATIONAL

18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్ పర్యటనలో భాగంగా దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు..వీటిలో

Read More
CRIMENATIONAL

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలు రూ.142 కోట్లు లబ్ధి పొందారు-ఈడీ

అమరావతి: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రూ.142 కోట్ల “నేర ఆదాయం” నుంచి లబ్ది పొందారని

Read More
AP&TGCRIMENATIONAL

ఎదురుకాల్పులో 28 మంది మావోయిస్టులు మృతి-కొలుకోలేని దెబ్బ

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయాన్ని సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు..బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు

Read More
EDU&JOBSNATIONALOTHERS

ఉచిత విద్య కోసం అనిల్ అగర్వాల్  21,000 కోట్ల రూపాయల విరాళం

అమరావతి: రాజస్తాన్ లోని జైపూర్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్,,భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల

Read More
BUSINESSNATIONALOTHERS

అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు-మంత్రి పీయూష్ గోయల్

అమరావతి: అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు  కొనసాగించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్,,

Read More
CRIMENATIONAL

పోలీసుల నిఘాలో 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు

అమరావతి: గత కొంత కాలంగా యూట్యూబర్లు సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుంది..వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలను అప్ లోడ్ చేయడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..కొంత

Read More
NATIONAL

శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం, సుప్రీంకోర్టు

భారత్‌ ధర్మశాల కాదు… అమరావతి: శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని,,భారత్‌ ధర్మశాల కాదు… తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది..శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్‌

Read More
NATIONAL

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

అమరావతి: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో

Read More
CRIMENATIONAL

సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు

అమరావతి: ఉగ్రవాద యునీవర్సీటి దేశమైన పాకిస్తాన్, కేంద్రస్థానంగా పనిచేసే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబు సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు..పాకిస్థాన్‌‌లోని

Read More