AP&TG

AP&TGCRIMEDISTRICTS

రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని తగుల పెట్టిన అధికారులు

పట్టుబడిన వారిపై పి డి యాక్ట్.. తిరుపతి: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్ పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఈనెల 27వ తేదీ నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు-మంత్రి ఆనం

నెల్లూరు: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

Read More
AP&TGEDU&JOBSOTHERS

రాష్ట్రంలో అవసరాల మేరకు న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు-మంత్రి సత్యకుమార్

అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు నేప‌థ్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం వేలాది న‌ర్సింగ్ సీట్లు మిగిలిపోతున్నందున ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Read More
AP&TG

గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత, నంద్యాల 45. 1°C

అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం గరిష్ఠంగా

Read More
AP&TGCRIME

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి

అమరావతి: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదొన గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజాయున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు

Read More
AP&TGOTHERSSPORTS

కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం-మంత్రి లోకేష్

స్కూలు నుంచే క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి.. వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించండి.. క్రీడాకారులకు స్పెషల్ కరిక్యులమ్ పరిశీలించండి.. తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత

Read More
AP&TGPOLITICS

నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై కూటమి నేతల సమావేశం

అమరావతి: ఈ నెల 16వ తేది (గురువారం) ఎన్ డి ఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతోన్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై సీఎం క్యాంప్

Read More
AP&TG

గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C నమోదుకు అవకాశం

అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికి పెరుగుతొంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C మధ్య నమోదుకు అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మన్యం, పశ్చిమగోదావరి,

Read More
AP&TGEDU&JOBSOTHERS

ఇంటర్ పరీక్షల్లో 12 సంవత్సరాల తరువాత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విద్యార్దులు

అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని

Read More
AP&TGCRIME

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక

1,549 కేసులు నమోదు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా సంబంధిత కేసులను సమీక్షించి, చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం సోషల్

Read More