INTERNATIONAL

INTERNATIONALNATIONALOTHERS

ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం-20 మంది మృతి

అమరావతి: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ

Read More
INTERNATIONALNATIONALOTHERS

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ కు లండ‌న్‌లో అవమానం

అమరావతి: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు లండ‌న్‌లో అవమానం జరిగింది.బిర్క్‌ బెక్ కాలేజీలో ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన లండ‌న్ కాలేజీలో ఆర్టిఫిషియ‌ల్

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ దెబ్బ-చెప్పుకుంటే సిగ్గు పొతుంది-తేలు కుట్టిన దొంగలా అమెరికా?

20 సైనిక కేంద్రాలు ధ్వసం.. అమరావతి: అమెరికా-ఇరాన్ ల మ‌ధ్య జరుగుతున్న యుద్దంలో ఇరాన్ కొట్టిన దెబ్బకు అమెరికాకు చెందిన దాదాపు 20 సైనిక కేంద్రాలు ధ్వసం

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సెంట‌ర్‌పై దాడులు చేసిన అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్ మ‌ధ్య శాంతి ఒప్పందం గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్న సమయంలో అమెరికా ద‌ళాలు బుధ‌వారం ఇరానీ మిలిట‌రీ కేంద్రంపై దాడులు చేశారు. హోర్ముజ్

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌ తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైంది-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: ఇరాన్‌ తో విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ తో ఒప్పందమా?యుద్దమా? సిద్దం అవుతున్న అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్‌ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటిస్తునే, మరో వైపు ఇరాన్‌ పై దాడికి దిగేందుకు అమెరికా సిద్ధం అవుతున్నది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్​-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని బుధవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” సరికొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఆవిష్కరణ, తయారీ, లాజిస్టిక్స్,సముద్ర

Read More
INTERNATIONALNATIONALOTHERS

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమవేశం-2026లో పాల్గొనేందుకు పుతిన్

Read More
INTERNATIONALNATIONALOTHERS

అబుదాబి అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో డ్రోన్‌ దాడి

అమరావతి ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్‌ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటన్నాయి.ఇలాంటి సమయంలో UAEలోని బరాకా అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడి

Read More
INTERNATIONALNATIONALOTHERSTECHNOLOGY

20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించిన టెక్ జెయింట్ ఒరాకిల్

అమరావతి: టెక్ జెయింట్ ఒరాకిల్,గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలకు చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సుమారు 20,000 నుండి

Read More