NATIONAL

NATIONAL

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పాం-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్ సిందూర్’ ఇంకా పూర్తికాలేదని,,ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు..పాక్‌ గడ్డపై ఇప్పటికే మూడుసార్లు దాడులు

Read More
CRIMENATIONAL

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: మావోయిస్టు అగ్రనేత హిడ్మా (కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్) ను ఒడిశాలో జిల్లా వాలంటరీ ఫోర్స్ ను ఉపయోగించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు..2026 మార్చి 

Read More
NATIONALTECHNOLOGY

స్టెల్త్ టెక్నాలజీతో 5TH జనరేషన్ విమాన తయారీ ప్రాజెక్ట్ ను అమోదించిన రక్షణ మంత్రి

అమరావతి: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు పెద్ద ప్రోత్సాహకంగా, దేశీయంగా అధునాతన 5TH జనరేషన్ యుద్ధ విమానం అభివృద్ధికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆమోదించారని

Read More
NATIONAL

భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలి-ప్రధాని మోదీ

దేశప్రజలకు విజ్ఞప్తి.. అమరావతి:“ఆత్మనిర్భర్ భారత్”లో బాగంగా దేశంలో వినాయకచవితి,,దీపావళితో సహా పండగ ఏదైనా సరే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు విజ్ఞప్తి

Read More
NATIONAL

రాబోయే 3 రోజుల్లో దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్న నైరుతి

అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి పశ్చిమ మధ్య & తూర్పు మధ్య అరేబియా సముద్రం,, కర్ణాటక,, గోవా,, మహారాష్ట్ర,, పశ్చిమ మధ్య & ఉత్తర బంగాళాఖాతం,,

Read More
NATIONAL

ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంతోనే భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది-పవన్

అమరావతి: భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..నీతిఆయోగ్ వివరాల ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్‌కు

Read More
BUSINESSNATIONALOTHERS

ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్-అయోగ్ సీఈఓ

అమరావతి: భారతదేశం, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు..నీతీ అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటు-ఐరాస భారత శాశ్వత ప్రతినిధి

అమరావతి: ఉగ్రవాదంకు యూనివర్సీటిలా వ్యవహరిస్తున్నపాకిస్థాన్‌,,ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పౌరుల హక్కులు,,భద్రత గురించి ప్రస్తావించడంతో,,భారత్ గట్టి సమాధానం ఇచ్చింది..పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్‌ రాయబారి అ‌సిమ్‌

Read More
HEALTHNATIONALOTHERS

కోవిడ్ J.N.1 వేరియంట్ పాత వైరస్, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్

అమరావతి: దేశవ్యాప్తంగా J.N.1 వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఢిల్లీ ఎయిమ్స్‌ లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు..ఈ వైరస్ గురించి

Read More
AP&TGNATIONAL

కేంద్రం,రాష్ట్రాలు కలిసి టీంఇండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదు-ప్రధాని మోదీ

అమరావతి: కేంద్రం,రాష్ట్రాలు కలిసి టీంఇండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదని,భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం ప్రతి భారతీయుడి కల అన్నారు..’వికసిత్ రాజ్య

Read More