NATIONAL

NATIONAL

ఎయిర్ టూ సర్ఫేస్ టార్గెట్స్9-ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో 25 నిమిషాల్లో పూర్తి

అమరావతి: జమ్ము,కాశ్మీరులోని ప‌హ‌ల్గాం ఉగ్రదాడుల తరువాత 14 రోజులకి పాకిస్తాన్ అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావ‌రాలే లక్ష్యంగా చేసుకుని భారతదేశం విరుచుకుపడింది..‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో 9

Read More
NATIONAL

ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా ఉగ్ర స్థావ‌రాల‌ను టార్గెట్ చేశాం-మ‌హిళా ఆఫీస‌ర్లు

అమరావతి: ఆప‌రేష‌న్ సిందూర్ తో పాకిస్థాన్ ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ సంఘటన గురించి మీడియాకు వివరించేందుకు విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిశ్రితో పాటు ఇద్ద‌రు మ‌హిళా

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్-బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం

అమరావతి: భారతదేశం-బ్రిటన్ లు మంగళవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేశాయి.. దీనితో దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలు ముగిశాయి..రెండు దేశాలు ఎంతో

Read More
NATIONAL

దేశవ్యాప్తంగా బుధవారం సివిల్ డ్రిల్ చేయాలి-కేంద్ర హోంశాఖ

అమరావతి: జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రదాడితో భారత్,, పాకిస్తాన్‌ ల మధ్య నెలకొన్నతీవ్ర ఉద్రిక్తతలు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది..

Read More
CRIMENATIONAL

గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి

అమరావతి: గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు..మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్‌

Read More
BUSINESSNATIONALOTHERS

నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది-ప్రధాని మోదీ

అమరావతి: కొంత కాలం క్రిందట వరకు భారతదేశం 75 శాతం షిప్‌మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవులలో నిర్వహించడం వల్ల దేశం చాలా ఆదాయాన్ని నష్టపోయిందని,,గత 10 సంవత్సరాల

Read More
NATIONAL

పాకిస్థాన్ ప్రభుత్వం,ISIలు కలసి ముందు జాగ్రత్తగా హఫీజ్ సయీద్‌కు భద్రత ఏర్పాట్లు

ప్రతీకారం లారెన్స్ బిష్ణోయి… అమరావతి: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కోవర్ట్‌ ఆపరేషన్ జరుగుతుందని భయపడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ ముందు జాగ్రత్త చర్యలుగా ఉగ్రవాద నేతలను రక్షించుకునేందుకు

Read More
AP&TGNATIONAL

జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్- భార‌త ఎన్నిక‌ల సంఘం

కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్.. అమరావతి: ఓట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వాన్ని మ‌రింత‌గా మెరుగుపర‌చ‌డం, ఓటువేసే ప్ర‌క్రియ‌ను పౌరుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రం చేసే ల‌క్ష్యంతో భార‌త

Read More
MOVIESNATIONALOTHERS

“కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” (waves)-ప్రధానమంత్రి

అమరావతి: వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 4 రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా

Read More
AP&TGNATIONAL

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు-వచ్చే నాలుగు రోజులు వర్షాలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే

Read More