భారత్-బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం
అమరావతి: భారతదేశం-బ్రిటన్ లు మంగళవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేశాయి.. దీనితో దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలు ముగిశాయి..రెండు దేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు..ఇది చారిత్రక ఒప్పందమని హర్షం వ్యక్తం చేశారు..స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉభయదేశాలకు ప్రయోజనకరం..ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది.. వాణిజ్యం,,పెట్టుబడులవృద్ధి,,ఉద్యోగాలను కల్పన,, ఆవిష్కరణలను మరింతగా వేగం అందుకుంటుంది..