NATIONAL

MOVIESNATIONALOTHERS

“కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” (waves)-ప్రధానమంత్రి

అమరావతి: వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 4 రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా

Read More
AP&TGNATIONAL

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు-వచ్చే నాలుగు రోజులు వర్షాలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే

Read More
NATIONAL

జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది హిందు పర్యటకులు మరణించడంతో, భారతదేశం ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రణాళికలు సిద్దం చేసుకొంటుంది..దింతో ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్-భారత మధ్య

Read More
NATIONALOTHERSWORLD

26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుపై సంతకం చేసిన భారత్

అమరావతి: హిందు మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా వున్న భారత నావికాదళాన్ని మరింత సన్నద్ధం చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో భారత్ సోమవారం ఒక ఒప్పందపై

Read More
NATIONALOTHERSWORLD

3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా

అమరావతి: ఉక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.. 3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించింది.. మే నెల 8 నుంచి

Read More
AP&TGNATIONAL

పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్‌లపై నిషేధం-BBCకి నోటీసులు

ఇంధిరాగాంధీ BBCని బ్యాన్ చేసింది…మరి ఇప్పుడొ? అమరావతి: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తరువాత ఇస్లామాబాద్‌తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా భారతదేశం పలు కఠిన చర్యలు

Read More
NATIONAL

రైతులు 48 గంటల్లోగా పంట కోత పూర్తి చేసి,పొలాలను ఖాళీ చేయాండి-BSF

పంటల్లో విద్రోహులు దాక్కుని దాడి చేసే… అమరావతి: మంగళవారం 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు

Read More
NATIONAL

పహల్గామ్‌ దాడికి,కఠినమైన ప్రతికార చర్య తీర్చుకుంటాం-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

మన్‌ కీ బాత్‌… అమరావతి: పహల్గామ్‌ లో ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదిన జరిపిన నరమేథంను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని,,ఆ దాడికి కఠినమైన ప్రతికార

Read More
NATIONAL

టెర్రరిస్టు ఇళ్లను బాంబులతో పేల్చివేస్తున్న భద్రత బలగాలు

అమరావతి: పెహల్‌గామ్‌ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది..లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న

Read More
NATIONAL

1200 మందికి పైగా అక్రమ బంగ్లాదేశీయులను అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు

అమరావతి: గుజరాత్‌లోని అహ్మదాబాద్ & సూరత్ లో 1200 మందికి పైగా అక్రమ బంగ్లాదేశీయులను పోలీసులు చేశారు..వీరంతా ఆక్రమ చొరబాటుదారులు..పశ్చిమ బెంగాల్‌లో వీరంతా తప్పుడు ధ్రువపత్రాలను తయారు

Read More