NATIONAL

AP&TGNATIONAL

సైనిక ఆపరేషన్ల కవరేజీపై మీడియాకు మార్గదర్శకాలు-కేంద్రం కీలక ఆదేశాలు

గత అనుభవాలు,కేబుల్ టీవీ నిబంధనల ప్రస్తావన.. అమరావతి:  సైనిక కార్యకలాపాలు, భద్రతాదళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా

Read More
NATIONAL

భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజ్‌ వెబ్‌సైట్ హ్యాక్

అమరావతి: భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజ్‌ వెబ్‌సైట్ ను శుక్రవారం సాయంత్రం హ్యాక్ అయింది.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 4 రోజుల

Read More
NATIONAL

భారత వైమానిక దళం నిర్వహిస్తున్న ఆపరేషన్ “ఆక్రమణ్” ఎక్సర్‌సైజ్‌

అమరావతి: భారత వైమానిక దళం ప్రస్తుతం శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకుని పోయి,,ఖచ్చితమైన వైమానిక దాడులను చేసేందుకు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి డ్రిల్ నిర్వహిస్తొంది.. రాఫెల్ ఫైటర్

Read More
NATIONAL

విజయవంతమైన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ టెస్ట్ ఫైర్

INS సూరత్ నుంచి.. అమరావతి: భారత నావికాదళం గురువారం ఇజ్రాయిల్ సహకారంతో స్వదేశంలో తయారు చేసిన(MR-SAM) గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ క్షిపణిని,,అరేబియా సముద్రంలో విశాఖ క్లాస్ INS

Read More
NATIONAL

వేసవి సీజన్ లో జమ్ముకశ్మీర్‌లో పర్యాటకం విలువ దాదాపు రూ.8 వేల కోట్లు?

జీనాధారం కోల్పోతున్న… అమరావతి: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం చోటు చేసుకున్న కిరాతకమైన ఉగ్రదాడితో అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది..ఒక అంచనా ప్రకారం ఈ వేసవి

Read More
AP&TGNATIONAL

ప్రపంచంలో ఏ మూల దాక్కున్న ఉగ్రవాదులను వేటాడి శిక్షిస్తాం-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ము కశ్మీర్‌లో మినీ స్వీజర్ ల్యాండ్ గా పిలుచుకునే ప్రముఖ పర్యాటక ప్రాంతం అయే పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా

Read More
NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

భద్రత కమిటీ 5 కీలక నిర్ణయలు అమరావతి: జమ్ము కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన జరిగిన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్) దిల్లీలో ప్రధాన

Read More
CRIMENATIONAL

ఉగ్రదాడికి పాల్పపడిన వారిని గుర్తించి నిఘా వర్గాలు-ఏరివేత ప్రారంభం

అమరావతి: జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించి వేటాడే పనిలో వున్న నిఘా వర్గాలు,, అందులో భాగంగా నాలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం

Read More
CRIMENATIONAL

ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టాం-అమిత్ షా

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు..గురువారం శ్రీనగర్‌లోని

Read More
CRIMENATIONAL

జమ్ముకశ్మీర్లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 27 మంది మృతి

అమర్నాథ్ యాత్రకు ముందు ఉగ్రదాడి…. అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు..పదుల సంఖ్యలో పర్యాటకులు

Read More