NATIONAL

CRIMENATIONAL

రూ.వెయ్యి కోట్ల మనీలాండరింగ్ కేసులో శివసేన ఎం.పి సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసిన ఈడీ

అమరావతి: శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది..ఈవిషయం తెలియడంతో శివసేన

Read More
NATIONAL

సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయజెండా ఫొటో-మోదీ

అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం దేశ వ్యాప్తంగా సామూహిక ఉద్యమంగా మారుతోందని,, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..అదివారం 91వ

Read More
CRIMENATIONAL

జమ్ము కశ్మీర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇర్షాద్ అహ్మద్ భట్ హతం

అమరావతి: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతొంది..ఆదివారం ఉదంయ  లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు..

Read More
NATIONAL

ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవు -సుప్రీంకోర్టు

అమరావతి:మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ చట్టం ప్రకారం పనిచేసే

Read More
CRIMENATIONAL

ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు

అమరావతి: జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKKA)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్

Read More
NATIONAL

ఎన్నికల ఉచిత హామీలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అవి,,ఇవి ఇస్తామంటూ ఉచిత హామీలు ఇవ్వడంపై,సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..ఇలాంటి హామీలు ప్రమాదకరంగా అభివర్ణిస్తూ,,వీటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని

Read More
NATIONAL

నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించిన రక్షణశాఖ మంత్రి

అమరావతి: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు..1999లో పాకిస్థాన్‌ తో జరిగిన కార్గిల్ వార్‌లో అమరులైన జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Read More
NATIONAL

తెలుగు రాష్ట్రల అప్పుల వివరాలను వెల్లడించిన నిర్మలా సీతారామన్

అమరావతి: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు..తెలంగాణకు 2022 నాటికి 3 లక్షల 12 వేల 191.3

Read More
MOVIENATIONAL

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగీత విద్వాంసుడు ఇళయరాజా

అమరావతి: సంగీత విద్వాంసుడు ఇళయరాజా సోమవారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు..ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఆయనను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది..42సంవత్సరా సంగీత ప్రయాణంలో

Read More
CRIMENATIONAL

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం-6 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్‌ ప్రెస్‌వేపై సోమవారం వేకువ జామున 4 గంట సమయంలో అగివున్నప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీ కొనడంతో 6

Read More