CRIME

మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసిన ఏసిబీ అధికారులు

అమరావతి: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం 5 గంటలకే సోదాలు చేపట్టిన 15 మంది ఏసీబీ అధికారులు, మాజీ

Read More
AP&TG

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తిరుపతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, నేషనల్ స్పేస్ డే సందర్బంలో భారత అంతరిక్ష పరిశోధనా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

భారతదేశ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ 105వ జయంతి నేడు

అమరావతి: ఒక శాస్త్రవేత్త దేశం గురించి,,తన చుట్టు వున్న సమాజం గురించి ఆలోచిస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆర్దం

Read More
DISTRICTS

వివేకానందుడి జీవిత యువతకు ఆదర్శనీయం-కలెక్టర్

నెల్లూరు: యువతీ యువకుల స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందులవారని, వారి జీవితం అన్ని తరాల వారికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ కొనియాడారు..సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో

Read More
AP&TG

తుంగ‌భ‌ద్ర డ్యామ్ వద్ద 19వ గేట్ కొట్టుకుపోవడంతో ల‌క్ష క్యూసెక్కుల నీరు వృథా

అమరావతి: క‌ర్ణాట‌క రాష్ట్రం ప‌రిధిలో ఉన్న తుంగ‌భ‌ద్ర డ్యామ్ గేట్ శనివారం రాత్రి హోస్పేట వ‌ద్ద చైన్ లింక్ తెగ‌డంతో 19వ గేట్ కొట్టుకుపోయిన‌ట్లు అధికారులు నిర్ధారించారు..గేట్

Read More
NATIONAL

కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతొంది- జ్యోతిరాదిత్య సింధియా

అమరావతి: అదానీ గ్రూప్‌పై ఏడాదిన్నర కిందట పనికిరాని ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్‌ బ్లాక్ మెయిల్ సంస్థ తాజాగా కొత్త నాటకంకు తెర తీసింది..(అదాని

Read More
BUSINESSOTHERS

రూ.91 తో రీచార్జ్ చేయించుకుంటే చాలు 90 రోజుల పాటు వేలిడిటీ-BSNL

అమరావతి: జూలైలో జియో,ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు టారిఫ్ ధరలను అమాతంగా పెంచేశాయి.. దీంతో వినియోగదారులు BSNL బెటర్ గా వుంటుందని భావించి పోర్ట్ ఆప్షన్ ఎంచుకుని

Read More
OTHERSTECHNOLOGY

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లను హెచ్చరించిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌

అమరావతి: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది..క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక (లోపాలు) బగ్‌లో ఉన్నాయని,, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌

Read More
DISTRICTS

వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం-పంటల విషయంలో ప్రత్యేక దృష్టి-మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు: నగరంలోని జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌ ఆనం అరుణ‌మ్మ అధ్య‌క్ష‌త‌న స‌ర్వ‌స‌భ్య స‌మావేశం శనివారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంత్రులు నారాయ‌ణ,రామనారాయణరెడ్డిలు పాల్గొన్నారు.

Read More