AP&TG

రాష్ట్రంలో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..

Read More
AP&TGEDU&JOBSOTHERS

GROUP-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ GROUP-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ,,ఇప్పటివరకు ప్రకటించిన GROUP-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ

Read More
INTERNATIONALNATIONALOTHERS

అవినితి, సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ ప్రధాని ఓలి రాజనామా

అమరావతి: నేపాల్ లో గత వారం  సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై నిషేధంతో  దేశంలోని యువత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు..

Read More
AP&TG

11 మంది IAS అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గతంలో TTD E.Oగా.. అమరావతి: రాష్ట్రంలో 11 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.TTD EO

Read More
INTERNATIONALNATIONALOTHERS

26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలపై నిషేధం-నిరసనలు-కాల్పుల్లో 15 మంది మృతి

పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ… అమరావతి: నేపాల్ ప్రభుత్వం Instagram, YouTube, X (Twitter), Facebook సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలను పూర్తిగా నిషేధించింది.దింతో నేపాల్‌లో

Read More
DISTRICTS

రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రోడ్డుకు ఇరువైపులా షాపులను తొలగించండి-కమిషనర్

నెల్లూరు: కూరగాయల మార్కెట వెనుక వైపు వున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి ఉన్న షాపులను

Read More
AP&TG

రాజధాని అమరావతి మునిగిందంటూ దుష్ప్రచారం-మంత్రి నారాయణ

అమరావతి: నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్-1,టైప్-2 ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ అదివారం పర్యటించారు.పనుల పురోగతిపై CRDAఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల

Read More
AP&TGPOLITICS

కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే-మంత్రి దుర్గేష్

వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు.. అమరావతి: కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం

Read More
AP&TGCRIME

లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

అమరావతి: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం కోర్టు తీర్పునిచ్చింది..లిక్కర్ కేసులో సిట్

Read More
CRIMENATIONAL

జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమం రూ.1.5 కోట్ల విలువ చేసే బంగారు కలశలు చోరీ

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటలోని పార్క్, గేట్ నంబర్ 15 దగ్గర భారీ దొంగతనం జరిగింది..3వ తేది ఉదయం ఓ జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమం

Read More