INTERNATIONALNATIONALOTHERS

వెనెజువెలా భూకంపాల బాధితులను ఆదుకునేందుకు భారీ సాయం పంపిన భారత్

అమరావతి: రెండు రోజుల క్రిందట వెనెజువెలాలో సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదంలో వున్న వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్‌ను

Read More
NATIONAL

“ఆపరేషన్ సింధూర్”లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను వెల్లడించిన ప్రభుత్వం

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్-పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PojK)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని 2025

Read More
CRIMENATIONAL

పదవులకు రాజీనామా చేసిన రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్,అనిల్ మిశ్రాలు

అమరావతి: అయోధ్య రామాలయంలో విరాళాలు మాయం అయిన వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా

Read More
BUSINESSNATIONALOTHERS

దేశంలో రూ.4.53 లక్షల కోట్లు పెట్టుబడి-అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ

అమరావతి: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమైన అనంతరం

Read More
AP&TGMOVIESOTHERS

‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’.. జూలైలో మెగా ఫిల్మ్ వర్క్‌ షాప్-మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగానికి సరికొత్త గ్లామర్, గ్లోబల్ టెక్నాలజీని అద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

Read More
NATIONAL

కమర్షియల్ LPGపై విధించిన అంక్షాలను ఎత్తివేసిన కేంద్రం

అమరావతి: అమెరికా- ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడంతో,దేశంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు సరఫరా చేసే కమర్షియల్ LPGపై విధించిన అన్ని పరిమితుల్ని ఎత్తివేస్తున్నట్లు

Read More
AP&TG

సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మిని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామిస్తూ ఉత్తర్వులు

అమరావతి: రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నసీనియర్ IAS అధికారి వై.శ్రీలక్ష్మిని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) పరిధిలోని

Read More
AGRICULTUREAP&TGNATIONAL

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాలు కాపాడాం-ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ,కర్ణాటక, తెలంగాణా సీఎంల సమావేశం.. అమరవతి/హోసపేట: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల

Read More
INTERNATIONALNATIONALOTHERS

వెనుజులాను వణికించిన భూ ప్రకంపనలు-తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు

164 మంది మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..? అమరావతి: వెనుజులాలో బుధవారం రాత్రి ఒక నిమిషం వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు

Read More
INTERNATIONALNATIONALOTHERS

సురక్షితంగా హ‌ర్మూజ్‌ జలసంధిని దాటిన భారత్‌ కు చెందిన‌ 30 నౌకలు

క్యూలో మరో 26.. అమరావతి: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్దం పరిస్థితులు తగ్గు ముఖం పట్టడడం,వెంటనే దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఇంధన నౌకలు రాకపోకలు

Read More