AP&TG

వైసీపీ,ప్రజలు కట్టిన ఇంటి,కుళాయి,డ్రైనేజ్ పన్నుల ఆదాయం కూడా ఉడ్చిపెట్టేసింది-మంత్రి నారాయణ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు.. సోమవారం రాజధాని ప్రాంతాలు మందడం, దొండపాడులో

Read More
CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై

Read More
AP&TG

మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయం-పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్ర ఆమలు చేస్తున్న పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్,, డొక్కా సీతమ్మ,, అబ్దుల్ కలాం పేర్లతో ఆచరణలోకి తీసుకుని వచ్చేందుకు నిర్ణయించడం అభినందనీయమని డిప్యూటివ్ సి.ఎం

Read More
AP&TGOTHERSSPORTS

తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించిన పి.వి.సింధు

అమరావతి: పారిస్‌ ఒలింపిక్స్‌ లో పీవీ సింధు ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించింది..మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్

Read More
AP&TGMOVIESOTHERS

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC) నూతన అధ్యక్షుడిగా వైజాగ్‌కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు..జూలై 31వ తేదితో నిర్మాత దిల్ రాజు పదవి

Read More
AP&TGCRIME

చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో 37వ నిందితుడైన చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు.. కౌటింగ్ కు

Read More
AP&TG

ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా-పవన్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శనివారం తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని పరిశీలించారు..

Read More
OTHERSSPORTS

పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల ప్రారంభ వేడుకల్లో మెగాస్టార్

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలు ఆరంభమయ్యాయి.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీన్‌ నది ఒడ్డును తమ దేశ

Read More
NATIONAL

అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్న ప్రధాని మోదీ ?

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్నారు..రష్యాతో యుద్ధం తరువాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు

Read More