DISTRICTS

నగరంలో రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయండి- కమిషనర్ సూర్య తేజ

నెల్లూరు: నగర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆర్ & బి అధికారులకు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ సూచించారు. ఆర్

Read More
OTHERSSPORTS

ఒలింపిక్స్‌ లో రెండవ పతకం సాధించిన భారత్ షూటర్లు

అమరావతి: పారిస్ ఒలింపిక్స్‌ లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ మిక్స్‌ డ్‌ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్‌, సరబ్‌జీత్ సింగ్ లు మంగళవారం జరిగిన

Read More
NATIONAL

పట్టాలు తప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ 18 బొగీలు-ఇద్దరు మృతి

అమరావతి: జార్ఖండ్‌లోని చ‌క్ర‌ధ‌ర్‌పూర్ వ‌ద్ద హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ ట్రైయిన్ (12810) మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పట్టాలు తప్పడంతో ఇద్ద‌రు మృతి చెందగా,, మ‌రో 20 మందికి

Read More
NATIONAL

కేర‌ళ‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 45 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. అమరావతి: రాహుల్ గాంధీ ఎం.పిగా రాజీనామ చేసిన కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్రకృతి ప్రకోపంతో మెప్పాడి స‌మీపంలోని వివిధ

Read More
AP&TG

కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం-మంత్రి పార్ధసారధి

హౌసింగ్ శాఖపై సమీక్ష.. అమరావతి: గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ

Read More
AP&TG

వైసీపీ,ప్రజలు కట్టిన ఇంటి,కుళాయి,డ్రైనేజ్ పన్నుల ఆదాయం కూడా ఉడ్చిపెట్టేసింది-మంత్రి నారాయణ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు.. సోమవారం రాజధాని ప్రాంతాలు మందడం, దొండపాడులో

Read More
CRIMENATIONAL

గొలుసులతో మహిళను అడవిలో బంధించిన అగంతకులు

అమరావతి: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన సంఘటన వెలుగు చూసింది.. 50 ఏళ్ల అమెరికాన్ మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు..ముంబై

Read More
AP&TG

మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయం-పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్ర ఆమలు చేస్తున్న పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్,, డొక్కా సీతమ్మ,, అబ్దుల్ కలాం పేర్లతో ఆచరణలోకి తీసుకుని వచ్చేందుకు నిర్ణయించడం అభినందనీయమని డిప్యూటివ్ సి.ఎం

Read More
AP&TGOTHERSSPORTS

తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించిన పి.వి.సింధు

అమరావతి: పారిస్‌ ఒలింపిక్స్‌ లో పీవీ సింధు ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించింది..మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్

Read More