NATIONAL

పహల్గామ్‌లో దాడికి పాల్పపడిన ఉగ్రవాదులను అంతమొందించాం-అమిత్ షా

అమరావతి: పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తదిన 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతమొందించామని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు..

Read More
CRIMENATIONAL

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-18 క‌న్వ‌రియాల భక్తులు మృతి

అమరావతి: జార్ఖండ్‌లో మంగళవారం వేకువజామున 4.30 నిమిషాల‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.. క‌న్వ‌రియాల భక్తులతో వెళ్తున్న బ‌స్సు,, గ్యాస్ సిలిండ‌ర్ల లోడ్ తో

Read More
INTERNATIONALNATIONALOTHERS

నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుపై అధికారిక సమాచారం లేదు-విదేశాంగశాఖ

అమరావతి: యెమెన్‌ జాతీయుడు మహద్‌ హత్యకేసులో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ,,ఈ వార్తలు అవాస్తవమని పేర్కొంది..

Read More
AP&TGNATIONAL

ఏపీలో AI రీసెర్చ్,ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి-ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం

Read More
DISTRICTS

కార్మికులందరూ ఆప్కాస్ ద్వారానే జీతాలు అందుకుంటారు-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ కార్మికులు పూర్తిస్థాయిలో ప్రస్తుత విధానంలోనే వారి విధులను కొనసాగిస్తారని, ఆప్కాస్ ద్వారానే క్రమం తప్పకుండా జీతాలను అందుకుంటూ ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా

Read More
NATIONALOTHERSSPORTSTECHNOLOGY

FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను సొంత చేసుకున్న దివ్య

అమరావతి: భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో కోనేరు హంపీపై గెలిచింది..జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను మొదటి గేమ్‌

Read More
DISTRICTS

పారిశుధ్య నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలి-కమిషనర్ నందన్

టిడ్కో గృహ నిర్మాణాలను.. నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులకు నగర ప్రజలంతా సహకరించి వ్యర్ధాలను వీధుల్లో వేయకుండా, నిర్దేశించిన డస్ట్ బిన్లలో

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు-అమ్మవారి అలంకారలు

అమరావతి: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించి పోస్టరు ను దుర్గ గుడి ఈవో శీనా నాయక్, వైదిక కమిటీ

Read More
NATIONAL

దాచిగమ్ నేషనల్ పార్కు వద్ద ఎన్ కౌంటర్,ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హాతం

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read More
AP&TG

హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బట్టు దేవానంద్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుంచి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచే

Read More