NATIONAL

NATIONAL

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఓ ప్రత్యేక అతిథి

అమరావతి: ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్‌ లో ఉంటున్న ఆవు, ఓ దూడకు జన్మనిచ్చింది.. మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన దూడకు మోదీ

Read More
NATIONAL

జమ్ముకాశ్మీర్‌ యువకులకు, మూడు కుటుంబాలకు మధ్య ?-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ముకాశ్మీర్‌ లో తమ ప్రభుత్వం తుద ముట్టించడంతో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని,,శాంతి-సుస్థిరలతకు తాను అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ ప్రజలకు హామీ

Read More
NATIONAL

అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పేరు ఇక నుంచి “శ్రీ విజయపురం”

అమరావతి: అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ పేరును మారుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం అదేశాలు జారీ చేసింది..ఇక నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ను “శ్రీ

Read More
CRIMENATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు బెయిల్

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య

Read More
NATIONAL

CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

అమరావతి: CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి,,మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి (72) సాయంత్రం 3.03 గంటలకు కన్నుమూశారు..గత నెల 19 నుంచి శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం

Read More
NATIONAL

రెండుగా విడిపోయిన మగధ్ ఎక్స్‌ ప్రెస్ రైలు బోగీలు

అమరావతి: ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్ల ప్రమాదలు చోటు చేసుకుంటున్నాయి..ఈ సంఘటనల పట్టి చూస్తే, అరాచక శక్తులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పపడుతున్న అనుమానలు తలైతున్నాయి..

Read More
DEVOTIONALNATIONALOTHERS

శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులకు కోరిన్నని లడ్డూలు-ఈవో శ్యామలరావు

భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు.. తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా

Read More
NATIONAL

ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు-కేంద్ర మంత్రి అమిత్​ షా

అమరావతి: ప్రతిపక్ష నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ఆర్టికల్ 370 అంటూ మాట్లాడడం దారుణమని,, నేను దేశ ప్రజలకు తెలియ చేస్తున్నాను, ఇకపై ఆర్టికల్ 370 ఒక

Read More
NATIONALOTHERSTECHNOLOGY

డిశంబరు నాటికి వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు-కేంద్ర మంత్రి ఆశ్విని

అమరావతి: దేశంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.. అదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగళూరులోని ప్రొడక్షన్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ఉత్తరప్రదేశ్,, తమిళనాడు,, కర్ణాటక మధ్య కనెక్టివిటీని పెంచేందుకు 3 వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు..మీరట్ సిటీ-లక్నో,, మధురై-బెంగళూరు,, చెన్నై

Read More