AP&TG

అమరావతిలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అమరావతి: అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య‌‌‌ కాంత్ శంఖుస్థాపన చేశారు. జుడీషీయల్ అకాడమీని

Read More
AP&TGDISTRICTS

కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభించాలి-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ సూర్యకాంత్

తిరుపతి: న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని సుప్రీం కోర్టు ప్రధాన

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇజ్రాయెల్‌, అమెరికాల దాడుల్లో,ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి

హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు.. అమరావతి: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాలు ప్రారంభించిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ అధికారిక

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ ​vs ఇజ్రాయెల్- అమెరికా-పశ్చిమాసియా సంక్షోభం

విమాన సర్వీసులపై కేంద్రం అలర్ట్.. అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడే ప్రభావంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు శనివారం

Read More
DISTRICTS

హరనాథపురం సర్కిల్‌లో ‘సూర్య నమస్కార’ ప్రతిమల ఆవిష్కరణ-మంత్రి నారాయణ

రంగనాథుని పట్టువస్త్రాలు,టీ కొట్టు వద్ద మంత్రి, నెల్లూరు: నగర సుందరీకరణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హరనాథపురం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన ‘సూర్య నమస్కార’ ప్రతిమలను

Read More
AP&TGDEVOTIONALOTHERS

చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు-టీటీడీ

తిరుమల: ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ

Read More
AP&TGCRIME

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం-23 మంది మృతి

అమరావతి: కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 23 మంది మృతి

Read More
AP&TGDEVOTIONALOTHERS

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం- టీటీడీ చైర్మన్

“శ్రీవారి ముడుపు పత్రం పథకం” ప్రారంభం.. తిరుపతి: టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ చైర్మన్ బీఆర్

Read More
AP&TG

రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి-మంత్రి నాదెండ్ల మనోహర్

కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ… తిరుపతి: రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా,ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్,అమెరికాలు

అమరావతి: ఇరాన్‌పై శనివారం భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్, టెహ్రాన్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. అమెరికా స‌హ‌కారంతో ఈ దాడులు జ‌రిగిన‌ట్లు అంతర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

Read More