OTHERS

DEVOTIONALNATIONALOTHERS

టీటీడీ పాలకమండలి ప్రకటిస్తూ జీవోని విడుదల చేసిన ప్రభుత్వం

చైర్మన్ గా B.R.నాయుడు.. అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా T.V-5  బీఆర్ నాయుడు నియమితులయ్యారు..24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర

Read More
MOVIESNATIONALOTHERS

ఫారెస్ట్ భూమిలో చెట్లును నరికి వేసిన వివాదంలో కేజీఎఫ్‌ హీరో యష్ సినిమా

అమరావతి: కర్నాటకలో నెంబరు 1 హీరో అయిన యష్‌,,కేజీఎఫ్‌ 2 తరువాత ప్రస్తుతం ఏం సినిమా చేస్తారన్నది సస్పెన్స్‌ గా వుంది..ఇటీవల సాయిపల్లవి హీరోయిన్‌గా టాక్సిక్‌ అనే

Read More
AP&TGOTHERSSPORTS

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో సమావేశం అయిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్

అమరావతి: క్రికెట్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సమావేశం అయ్యారు..విజ‌య‌వాడ‌కు చేరుకున్న క‌పిల్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్

Read More
AP&TGMOVIESOTHERS

మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్‌ అవార్డు అందచేసిన అమితాబ్ బచ్చన్

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక “ANR అవార్డు”ను ప్రకటించారు.. అవార్డు ప్ర‌ధానోత్స‌వ‌ వేడుక సోమ‌వారం రోజున అట్ట‌హాసంగా జ‌రిగింది..ఈ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

దేశంలో ప్రైవేట్‌ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశంలోనే ప్రైవేట్‌ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభం అయింది.. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి

Read More
AP&TGBUSINESSOTHERS

రూ.298 రీఛార్జ్ ప్లాన్ తో 52 రోజులు చెల్లుబాటు-BSNL

అమరావతి: వినియోగదారుల ప్రయోజనలను దృష్టిలో వుంచుకుని రూ.298 ప్లాన్ BSNL ప్రవేశ పెట్టింది..ఈ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.. BSNL రీఛార్జ్

Read More
BUSINESSNATIONALOTHERS

మరింత అకర్షణింగా BSNL సంస్థ లోగోలో మార్పులు

అమరావతి: భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది..వచ్చే సంవత్సరం 5జీని కూడా దేశ

Read More
NATIONALOTHERSWORLD

బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కజాన్ చేరుకున్న ప్రధాని మోదీ

బ్రిక్స్ సదస్సుకు ముందే సరిహద్దు ఉద్రక్తతలపై ప్రకటన చేసిన చైనా.. అమరావతి: 16వ (BRICS) బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రష్యాలోని కజాన్ చేరుకున్న

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మారుతుందిముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మారుతుందని,,భవిష్యత్తులో ఈ టెక్నాలజీ, గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నిరు..మంగళవారం, పౌరవిమానయాన శాఖ,, DFI,,CII భాగస్వామ్యంతో మంగళగిరిలోని

Read More
OTHERSWORLD

ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా వద్ద రూ.4,200 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా-డేనియ‌ల్ హ‌గారీ

అమరావతి: బీరుట్ లోని ఓ ఆస్ప‌త్రి కింద ఉన్న ర‌హ‌స్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌న‌కు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్ట‌లు ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని

Read More