CRIME

AP&TGCRIME

రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB అధికారుల దాడులు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం ACB అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం 120 పైగా ప్రాంతాల్లో సోదాలు

Read More
AP&TGCRIME

స్టూడెంట్స్ తో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్

అమరావతి: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు

Read More
CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ వద్ద రైలు ప్రమాదం-నాలుగురు మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది.. బిలాస్‌పూర్-కట్ని సెక్షన్‌లో కోర్బా ప్యాసింజర్ రైలు లాల్ ఖాదన్

Read More
AP&TGCRIME

సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న12 మందిని అరెస్ట్ చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్

హైదరాబాద్: డ్రగ్స్ వాడుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదని విమర్శలకు ఉతం ఇస్తూన్న సంఘటన సైబరాబాద్‌లో చోటు చేసుకుంది.. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో SM లగ్జరి

Read More
AP&TGCRIME

అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు- వ్యక్తికి తీవ్ర గాయాలు

అమరావతి: ఏలూరు జిల్లా,లింగపాలెం మండలం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రయివేట్ ట్రావెల్స్  బస్సు జూబ్లీ నగర్ వద్ద బోల్తా, పడింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

Read More
AP&TGCRIME

బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ

Read More
AP&TGCRIME

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం-డ్రైవర్లుతో సహా 21 మంది దుర్మరణం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి సోమవారం ఉధయం 6.15 నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో

Read More
AP&TGCRIME

మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

అమరావతి: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు.. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాము,,అనుచరుడు

Read More
AP&TGCRIME

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం-ఏడుగురు మృతి

అమరావతి: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది..ఈ

Read More
AP&TGCRIME

రాష్ట్రంలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం

Read More