AP&TGDEVOTIONAL

శ్రీ పోలేరమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

తిరుపతి: వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతొంది..గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు..వెంకటగిరి

Read More
NATIONAL

ముంబై, థానే, నాసిక్‌లలో భారీ వర్షాలు-రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

అమరావతి: మహారాష్ట్ర రాజధాని ముంబైతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. బుధవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల

Read More
DISTRICTS

నిబంధనలకు విరుద్దంగ వున్న నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయండి- కమిషనర్ సూర్యతేజ

నెల్లూరు: నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం నిర్దేశించిన అనుమతులను ఉల్లంఘిస్తూ జరిగే నిర్మాణాలను ప్రారంభ స్థాయిలోనే ఆపేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య

Read More
MOVIESNATIONALOTHERS

విడాకులు తీసుకుంటున్న ఊర్మిళ మటోండ్కర్ !

అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం రంగీలాలో “యాయి రే యాయి రే” అంటూ యువకులను ఉర్రూతలూగించిన భామ ఊర్మిళ మటోండ్కర్,,ప్రస్తుతం వార్తల్లో హైలెట్ అవుతోంది..మోడల్ కమ్

Read More
AP&TG

ఎన్డీయే ప్రభుత్వంలో పదవి అనేది బాధ్యత-చంద్రబాబు

కార్పొరేషన్ల ఛైర్మన్లకు శుభాకాంక్షలు..  అమరావతి: నూతనంగా ఎంపికైన 20 కార్పొరేషన్ల ఛైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు చేపట్టిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి దుర్గేషే

నెల్లూరు: రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ బుధవారం రాత్రి 8 గంటలకు నెల్లూరు చేరుకుని బస చేస్తారు.గురువారం (26.వ తేదీ) ఉదయం 9 గంటలకు నెల్లూరు

Read More
DISTRICTS

రోడ్లపై తిరుగుతున్న 8 పశువులు గోశాలకు తరలింపు-కార్పేషన్ డాక్టర్ మదన్ మోహన్

నెల్లూరు: ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ వెటర్నరీ

Read More
DISTRICTS

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూత

అమరావతి: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ(77) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస

Read More
DISTRICTS

నెల్లూరుజిల్లా మునిసిపాల్ కార్పేషన్స్ పనిచేస్తున్న ఇంజినీర్లు బదలీ

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు,,మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న 42 మంది డిప్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను(Dy.EE) జోన్-3లో,, 30 మంది మునిసిపాల్ అస్టిసెంట్ ఇంజినీర్లు(MAEE),, అస్టిసెంట్ ఇంజినీర్ల(MAE)లను జోన్-2లో

Read More
CRIMENATIONAL

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హెకోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న ఏ రాష్ట్రంలో అయిన ఉన్నత స్థాయి నాయకులు,,బినామీలకు భూ సంతర్పణలు,, వారి కుటుంబ సభ్యులపై కోట్ల రూపాయల విలువ చేసే

Read More