NATIONAL

ముంబై తీరంలో ఫెర్రీ వెసెల్ మునిగి 13 మంది మృతి

అమరావతి: ముంబై తీరంలో బుధవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఫెర్రీ సముద్రంలో మునిగిపోవడంతో 13 మంది మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి

Read More
NATIONALOTHERSSPORTS

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

అమరావతి: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా అస్ట్రేలియాలోని గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన మూడో క్రికెట్ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది.. మ్యాచ్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా స్టార్

Read More
AP&TG

ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీరు-డిప్యూటీ సీఎం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనే సంకల్పంతో జ‌ల్‌జీవ‌న్‌ మిష‌న్‌ ప్రారంభమైందని డిప్యూటీ సీఎం పవన్

Read More
DISTRICTS

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం-కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని

Read More
DISTRICTS

తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్రదర్శన టికెట్లను పునరుద్ధరించాలి-మంత్రి రాజేంద్రన్

నెల్లూరు: తమిళనాడు టూరిజం కార్పొరేషన్‌కు ఎప్పటిలాగే తిరుమల తిరుపతి శీఘ్ర దర్శన టిక్కెట్లను కేటాయించాలని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రాజేంద్రన్‌ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం

Read More
AP&TGEDU&JOBSOTHERS

యువ వైద్యులు దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలి-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తొలి స్నాతకోత్సవం.. అమరావతి: యువ వైద్యులు జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని,, వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read More
NATIONALOTHERSWORLD

పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం

అమరావతి: పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం అతలాకుతలం చేసింది..దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది..

Read More
DISTRICTS

నుడా ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి-మంత్రి ఫరూక్

నెల్లూరు: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ (నుడా) ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి NMD

Read More
NATIONALPOLITICS

ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి

జమిలి ఎన్నికలు ఎప్పుడు.. అమరావతి: ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది..ఈ బిల్లు కోసం ప్రతిపాదించిన

Read More
AP&TG

రాబోయే రెండు రోజుల్లో కోస్తా,రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ

అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది..అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా వర్షాలు,,అక్కడక్కడ

Read More