NATIONALPOLITICS

గాంధీకుటుంబంలో అందరికి భారతరత్నలు,అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదు-కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

అలాంటివి జరుగుతుంటాయి,రాహుల్.. అమరావతి: బీఆర్ అంబేద్కర్ ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించిన కాంగ్రెస్ పార్టీ,బాబాసాహెబ్ భారతరత్నం ఎందుకు ఇవ్వలేదంటూ బీజెపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు..గాంధీ

Read More
NATIONAL

జమ్ముకశ్మీర్‌ లోని కుల్గాంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను హతం

అమరావతి: జమ్ముకశ్మీర్‌ లోని కుల్గాం, బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో, భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు 5గురు ఉగ్రవాదులను హతం చేశాయి..మరో ఇద్దరు

Read More
NATIONAL

ముంబై తీరంలో ఫెర్రీ వెసెల్ మునిగి 13 మంది మృతి

అమరావతి: ముంబై తీరంలో బుధవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఫెర్రీ సముద్రంలో మునిగిపోవడంతో 13 మంది మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి

Read More
NATIONALOTHERSSPORTS

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

అమరావతి: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా అస్ట్రేలియాలోని గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన మూడో క్రికెట్ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది.. మ్యాచ్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా స్టార్

Read More
AP&TG

ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీరు-డిప్యూటీ సీఎం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనే సంకల్పంతో జ‌ల్‌జీవ‌న్‌ మిష‌న్‌ ప్రారంభమైందని డిప్యూటీ సీఎం పవన్

Read More
DISTRICTS

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం-కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని

Read More
DISTRICTS

తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్రదర్శన టికెట్లను పునరుద్ధరించాలి-మంత్రి రాజేంద్రన్

నెల్లూరు: తమిళనాడు టూరిజం కార్పొరేషన్‌కు ఎప్పటిలాగే తిరుమల తిరుపతి శీఘ్ర దర్శన టిక్కెట్లను కేటాయించాలని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రాజేంద్రన్‌ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం

Read More
AP&TGEDU&JOBSOTHERS

యువ వైద్యులు దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలి-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తొలి స్నాతకోత్సవం.. అమరావతి: యువ వైద్యులు జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని,, వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read More
NATIONALOTHERSWORLD

పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం

అమరావతి: పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం అతలాకుతలం చేసింది..దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది..

Read More
DISTRICTS

నుడా ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి-మంత్రి ఫరూక్

నెల్లూరు: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ (నుడా) ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి NMD

Read More