NATIONAL

బెంగళూరు న్యూ ఇండియా ఎదుగుదలకు చిహ్నం-ప్రధాని మోదీ

అమరావతి: బెంగళూరు మెట్రో ఫేజ్-2(ఎల్లో లైన్) ప్రాజెక్ట్​ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందని,,ప్రపంచ

Read More
AP&TG

గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ-ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

‘అడవితల్లి బాట’ పనులను… అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన

Read More
NATIONAL

ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక ప్రకటన

అమరావతి: ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు.. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ LM కాత్రే

Read More
NATIONAL

ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్‌ నుంచి తొలగించి ఎన్నికల సంఘం

అమరావతి: దేశవ్యాప్తంగా 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను ఎన్నికల రిజిస్టర్‌  నుంచి ఎన్నికల సంఘం తొలగించింది..2019 నుంచి 6

Read More
AP&TGDISTRICTS

శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం-ప్రఖర్ జైన్

అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు..బుధవారం(13

Read More
INTERNATIONALNATIONALOTHERS

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు ధీటైన జవాబు ఇచ్చిన భారతదేశం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..ప్రధాన మంత్రి (PM) ఉజ్వల యోజన

Read More
NATIONAL

భారతదేశంలో పర్యటించనున్న ర‌ష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్‌

అమరావతి: వ్లాదిమిర్ పుతిన్‌ తర్వలోనే భారతదేశంలో పర్యటించనున్నారని,,పుతిన్ పర్యటనకు సబంధించిన తేదీలు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లు జాతీయ భ‌ద్రత స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ పేర్కొన్నారు.. ప్రస్తుతం అజిత్

Read More
AP&TG

శుక్రవారం పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు-APSDMA

అమరావతి: కర్ణాటక నుండి దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాల వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని (APSDMA) ఏపీ

Read More
DISTRICTS

కూరగాయల మార్కెట్ రోడ్డు ఆక్రమణలను తొలగించండి-కమిషనర్ నందన్

ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు.. ఎట్టకేలకు నగరపాలక సంస్థ వాస్తవ పరిస్థితులకు దగ్గర వచ్చినట్లు కన్పిస్తొంది..రోడ్డును ఆక్రమించుకుని వేకువజామున 4 గంటల నుంచి ఈ రోడ్డులో ప్రయాణిచే

Read More
AP&TG

ముగిసిన క్యాబినెట్ సమావేశం-12 అంశాలకు అమోదం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది.. 12 అంశాలపై చర్చించిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది..ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ

Read More