NATIONAL

CRIMENATIONAL

ముంబైలో రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్- హోం మంత్రి అమిత్ షా

అమరావతి: ముంబైలో రూ. 1,745 కోట్ల విలువైన 349 కిలోల అంతర్జాతీయంగా అత్యంత నాణ్యమైన కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నదని, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ లను

Read More
AP&TGNATIONAL

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ

నెల్లూరు(జి) గూడూరులో 45.8°C, అమరావతి: దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి

Read More
CRIMENATIONAL

ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్పరేన్స్ లో పోర్న్ వీడియోలు

అమరావతి: ఢిల్లీ హైకోర్టులో చీప్ జస్టిస్ నిర్ఘంత పోయే సంఘ‌ట‌న బుధవారం జరిగింది.ఒక కేసుకు సంబంధించి వీడియో కాన్పరేన్స్ ద్వారా వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో, అక‌స్మాత్తుగా అశ్లీల

Read More
NATIONALPOLITICS

EVMపై బీజేపీ ఓటింగ్ బటన్‌ను టేపుతో కప్పివేశారు-బీజేపీ అభ్యర్థి దేబన్షు

అమరావతి: పశ్చిమ బెంగాల్ లో నేడు జరుగుతున్న రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో

Read More
AP&TGHEALTHNATIONALOTHERS

ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బడుగు కృష్ణమూర్తి మృతి

నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బడుగు కృష్ణమూర్తి సోమవారం సాయంత్రం గుండెపోటుతో అకాల మరణం చెందారు. డాక్టర్ కృష్ణమూర్తి ఇలా తీవ్ర

Read More
NATIONALOTHERSTECHNOLOGYWORLD

20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించిన టెక్ జెయింట్ ఒరాకిల్

అమరావతి: టెక్ జెయింట్ ఒరాకిల్,గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలకు చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సుమారు 20,000 నుండి

Read More
CRIMENATIONALOTHERSWORLD

అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై హత్యయత్నం

అమరావతి: అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై, వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దాదాపు 5 నుంచి

Read More
NATIONALPOLITICS

ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక విలువలు వదులుకుంది-రాఘవ్ చద్దా

అమరావతి: ఆమ్ ఆద్మీ పార్టీకి కొలుకోలేని దెబ్బ తగిలింది. రాఘవ్ చద్దా సహా ముగ్గురు ఆప్ రాజ్యసభ సభ్యులు అయిన రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిట్టల్,

Read More
NATIONAL

లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దు-కేంద్ర సమాచార శాఖ

అమరావతి: :ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్‌ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార

Read More
NATIONALPOLITICS

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో రేపు పోలింగ్

అమరావతి: తమిళనాడులో గురువారం 234 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ 234 నియోజకవర్గాల్లో జరగనున్నది.ఈ ఎన్నికల్లో పోటీలో 4,023 మంది అభ్యర్దులు తమ రాజకీయ భవిష్యత్ కోసం

Read More