NATIONAL

INTERNATIONALNATIONALOTHERS

194 ఏళ్లు వయస్సు వున్న అతిధిని కలుసుకోనున్న ప్రధాని మోదీ

అమరావతి: 1832లో పుట్టిన తాబేలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు. హిందూ మ‌హాస‌ముద్ర ద్వీపం సీషెల్స్‌ లో ప్ర‌ధాని ప‌ర్య‌టించ‌నున్నారు. భార‌త్‌, సీషెల్స్ మ‌ధ్య 50

Read More
INTERNATIONALNATIONALOTHERS

వాణిజ్య నౌకలపై డ్రోన్లతో ఇరాన్‌ దాడి-ఇరాన్ రాడార్‌ కేంద్రాలపై అమెరికా దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. అమరావతి: హర్మూజ్‌ జల సంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై శుక్రవారం ఇరాన్‌ డ్రోన్లతో దాడి చేసింది. దీంతో అమెరికా ప్రతీకార

Read More
MOVIESNATIONALOTHERS

గుండెపోటుతో తమిళ దర్శకుడు భాగ్యరాజ్‌ మృతి

అమరావతి: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయనకు

Read More
AP&TGNATIONAL

రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ

అమరావతి: జూన్‌లో మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కొద్దిరోజులు నెమ్మదించాయి.ప్రస్తుతం రుతుపవనాలు మళ్లీ వేగం పుంజుకుని ఉత్తర భారత దిశగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ

Read More
INTERNATIONALNATIONALOTHERS

వెనెజువెలా భూకంపాల బాధితులను ఆదుకునేందుకు భారీ సాయం పంపిన భారత్

అమరావతి: రెండు రోజుల క్రిందట వెనెజువెలాలో సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదంలో వున్న వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్‌ను

Read More
NATIONAL

“ఆపరేషన్ సింధూర్”లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను వెల్లడించిన ప్రభుత్వం

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్-పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PojK)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని 2025

Read More
CRIMENATIONAL

పదవులకు రాజీనామా చేసిన రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్,అనిల్ మిశ్రాలు

అమరావతి: అయోధ్య రామాలయంలో విరాళాలు మాయం అయిన వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా

Read More
BUSINESSNATIONALOTHERS

దేశంలో రూ.4.53 లక్షల కోట్లు పెట్టుబడి-అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ

అమరావతి: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమైన అనంతరం

Read More
NATIONAL

కమర్షియల్ LPGపై విధించిన అంక్షాలను ఎత్తివేసిన కేంద్రం

అమరావతి: అమెరికా- ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడంతో,దేశంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు సరఫరా చేసే కమర్షియల్ LPGపై విధించిన అన్ని పరిమితుల్ని ఎత్తివేస్తున్నట్లు

Read More
AGRICULTUREAP&TGNATIONAL

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాలు కాపాడాం-ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ,కర్ణాటక, తెలంగాణా సీఎంల సమావేశం.. అమరవతి/హోసపేట: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల

Read More