NATIONAL

NATIONALOTHERSWORLD

ఇరాన్‌తో కాల్పుల విరమణను ఒప్పందంను పొడిగిస్తున్నాం-డోనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధిలో రెండు నౌకలపై కాల్పులు.UK.. అమరావతి: ఇరాన్‌తో చర్చలు కొనసాగేందుకు ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను ఒప్పందంను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్

Read More
CRIMENATIONAL

కేరళలొని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు-6 మంది మృతి

అమరావతి: కేరళ రాష్టంలోని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 6

Read More
NATIONAL

రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం-ఐఎండీ

అమరావతి: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.  రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్స్​) వీచే అవకాశం

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు..ప్రధాని మోదీ

అమరావతి: భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య ప్రస్తుతం వున్న 27 బిలియన్ డాలర్లుగా ఉన్న పెంచేందుకు ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాన మంత్ర నరేద్ర

Read More
CRIMENATIONAL

రాజస్థాన్ లోని పచ్‌‌పద్ర రిఫైనరీలో ప్రారంభానికి ముందే భారీ అగ్నిప్రమాదం

అమరావతి: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో 100 అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో

Read More
CRIMENATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌ వద్ద బస్సు ప్రమాదం-21 మంది మృతి

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ సంఘ‌ట‌న‌లో 21 మంది

Read More
CRIMENATIONAL

బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న

Read More
NATIONAL

భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్

అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు

Read More
NATIONAL

చట్ట సభల్లో మహిళా సాధికారత సాధించడం విపక్షాలకు ఇష్టం లేదు-ప్రధాని మోదీ

అభివృద్దిని అడ్డుకొవడమే కాంగ్రెస్ లక్ష్యం… అమరావతి: చట్ట సభల్లో మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని

Read More
NATIONALOTHERSWORLD

భారత నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు

అమరావతి: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపడంతో,ఈ  సంఘటనపై భారత్

Read More