NATIONAL

INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అవును నిజమే-షరతులు వర్తిస్తాయి-ఇరాన్. ప్రధాని నరేంద్ర మోదీ:- అమరావతి: గత మూడు నెలలుగా ఇరాన్-అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు తుది దశకు చేరుకున్న సూచనలు కన్పిస్తున్నాయి.

Read More
AP&TGNATIONALPOLITICS

దేశ సమగ్రత… సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ-జనసేనాని పవన్ కళ్యాణ్

జెన్ జీ తరానికి దేశభక్తితో.. అమరావతి: ‘దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్ అనేది

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ఏపీ అనుకూలం-సీఎం చంద్రబాబు

వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం.. అమరావతి/సింగపూర్: సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్ధిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Read More
NATIONALOTHERSSPORTS

ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత్

అమరావతి: తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో రికర్వ్‌ మిక్స్‌ డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవర, కుంకుమ్‌ మొహోద్‌లు

Read More
INTERNATIONALNATIONALOTHERS

సౌంకేతిక ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పరస్పరం వాణిజ్యం చేసుకోవడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా ఏర్పరచుకుంటాయి. ఉమ్మడి ప్రయోజనాలే కాకుండా ఉమ్మడి దృక్పథం ఆధారంగా నడిచే సంబంధాలు

Read More
CRIMENATIONAL

అస్సాంలో కూలిపోయిన IAF విమానం-ఐదుగురు మృతి

అమరావతి: అస్సాంలోని జోర్హాట్‌ రౌరియా విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.

Read More
NATIONAL

దేశానికి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యనించారు.ఎన్డీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్బంలో నేతలకు ప్రధాని

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

భక్తుల పాలిట ”అక్షయ పాత్ర” టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం 

రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం… తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా

Read More
AP&TGNATIONAL

రాష్ట్రానికి CGGPOA కోసం రూ. రూ.2,534 కోట్లను కేటాయించిన కేంద్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.

Read More
NATIONAL

భారతదేశ చరిత్రలో ఒక మైలు రాయిని నెలకొల్సిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

అమరావతి: భారతదేశానికి అత్య‌ధిక కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మైలు రాయిని లిఖించారు. గ‌తంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును నరేంద్రమోదీ

Read More