NATIONAL

BUSINESSNATIONALOTHERS

బెంగళూరులో 10 ఏళ్లకు రూ.1,000 కోట్లు అద్దెగా చెల్లించనున్న ఐఫోన్ సంస్థ

రూ.6.3 కోట్లకు అద్దె తీసుకుని ఆపిల్.. అమరావతి: భారత్‌లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్ సంస్థ,, తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగవంతం చేస్తొంది..దేశీయంగా

Read More
NATIONAL

భారతదేశంపై వున్న ఎగుమతి ఆంక్షలను తొలిగించిన చైనా

అమరావతి: భారతదేశానికి ఎరువులు, అరుదైన మినరల్స్,,టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతిపై వున్న ఆంక్షలను చైనా ఎత్తివేసింది..అమెరికా,,భారతదేశంపై టారిఫ్ లను విధిస్తున్న నేపధ్యంలో మోదీ ప్రభుత్వం,అమెరికా అంక్షలకు ధీటుగా

Read More
NATIONAL

మిస్ యూనివర్స్ ఇండియా 2025గా మణిక విశ్వకర్మ

అమరావతి: రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలిచారు.. జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో  విజేతగా నిలిచిన అమెకు గత సంవత్సరం మిస్ యూనివర్స్

Read More
NATIONAL

65 లక్షల మంది ఓటర్ల జాబితాను వెల్లడించిన ఈసీ

అమరావతి: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (SIR)భాగంగా తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలో భారీగా ఓట్ల

Read More
AP&TGNATIONAL

ఆంధ్రప్రదేశ్ లో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి-మంత్రి లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో AIఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్,, డాటా సిటీ

Read More
NATIONAL

ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించింది.. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది..ఉప

Read More
NATIONAL

ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి,,ఓట్ల రాజకీయం చేస్తున్నారు- CEC జ్ఞానేశ్ కుమార్

అమరావతి: ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఘాటుగా స్పందిస్తూ రాహుల్ వ్యాఖ్యలు భారత

Read More
NATIONAL

ద్వారకా ఎక్స్‌ ప్రెస్‌వేను ప్రారంభించి,జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

అమరావతి: గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 20 నిమిషాల్లో చేరుకునే సాలభ్యం నేడు (ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ద్వారకా ఎక్స్‌

Read More
NATIONAL

స్వేఛ్చవాయువులను పీల్చుకున్న క్షణమే నేటి 79వ స్వాతంత్ర్య దినోత్సవం-ప్రధాని మోదీ

అమరావతి: భారతీయులు బానిస సంకెళ్లను తెంచుకుని స్వేఛ్చవాయువులను పీల్చుకున్న క్షణమే నేటి 79వ స్వాతంత్ర్య దినోత్సవం అని,,నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం కోట్లాది మంది త్యాగాలతో

Read More
CRIMENATIONAL

జమ్ముకశ్మీర్,, హిమాచల్‌ ప్రదేశ్‌ లో విధ్వంసం సృష్టించిన క్లౌడ్‌బరస్ట్‌-33 మంది మృతి

అమరావతి: క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా జమ్ముకశ్మీర్,, హిమాచల్‌ ప్రదేశ్‌ లో మెరుపు వరదలు విధ్వంసం సృష్టించాయి..జమ్ముకశ్మీర్ కిష్ట్వార్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి.. భారీ

Read More