NATIONAL

CRIMENATIONAL

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించిన సైన్యం

అమరావతి: దేశ ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరుపుకునే వేళ,,జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సైన్యం తుడిపెట్టేసింది..బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్‌

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్‌,ఒడిశా,పంజాబ్ ల్లో నాలుగు సెమీకండక్టర్ల ప్రాజెక్టులు-మంత్రి వైష్ణవ్

అమరావతి: దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడంలో బాగంగా నాలుగు కొత్త ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నాలుగు

Read More
NATIONALOTHERSWORLD

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించిన ప్రధాని మోదీ

అమరావతి: ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సోమవారం టెలిఫోన్‌ ద్వారా సంభాషించారని ప్రధాన మంత్రి కార్యాలయంలో పేర్కొంది..ఈ

Read More
CRIMENATIONAL

ఇస్లాం మతంలోకి మారమని బలవంతం-ఆత్మహత్య చేసుకున్న యువతి

అమరావతి: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో సోనా ఎల్డోస్(23) టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ప్రియుడు అయిన రమీజ్,,అతని కుటుంబ సభ్యులు

Read More
NATIONAL

బెంగళూరు న్యూ ఇండియా ఎదుగుదలకు చిహ్నం-ప్రధాని మోదీ

అమరావతి: బెంగళూరు మెట్రో ఫేజ్-2(ఎల్లో లైన్) ప్రాజెక్ట్​ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందని,,ప్రపంచ

Read More
NATIONAL

ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక ప్రకటన

అమరావతి: ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు.. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ LM కాత్రే

Read More
NATIONAL

ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్‌ నుంచి తొలగించి ఎన్నికల సంఘం

అమరావతి: దేశవ్యాప్తంగా 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను ఎన్నికల రిజిస్టర్‌  నుంచి ఎన్నికల సంఘం తొలగించింది..2019 నుంచి 6

Read More
NATIONALOTHERSWORLD

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు ధీటైన జవాబు ఇచ్చిన భారతదేశం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..ప్రధాన మంత్రి (PM) ఉజ్వల యోజన

Read More
NATIONAL

భారతదేశంలో పర్యటించనున్న ర‌ష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్‌

అమరావతి: వ్లాదిమిర్ పుతిన్‌ తర్వలోనే భారతదేశంలో పర్యటించనున్నారని,,పుతిన్ పర్యటనకు సబంధించిన తేదీలు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లు జాతీయ భ‌ద్రత స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ పేర్కొన్నారు.. ప్రస్తుతం అజిత్

Read More
NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారు అయ్యింది..ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు.. షాంఘై

Read More