NATIONAL

NATIONAL

6వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య

Read More
NATIONALPOLITICS

గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖించిన బీజెపీ

అమరావతి: గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖిస్తు బీజేపీ 7వ సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన

Read More
NATIONALPOLITICS

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం

అమరావతి: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ విజయం సాధించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్‌ అభ్యర్ధులు

Read More
NATIONAL

పిల్లల ఆధార్‌ అప్ డేట్ సేవాలు పూర్తిగా ఉచితం-యుఐడీఏఐ

అమరావతి: పిల్లల ఆధార్‌ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు

Read More
NATIONAL

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా  సోమవారం

Read More
NATIONAL

G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నాం-జైశంకర్

అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన  G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు.

Read More
NATIONALPOLITICS

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19

Read More
NATIONAL

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కు చెందినదని, సమయం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం ఓ

Read More
NATIONAL

పాకిస్తాన్ డ్రోన్లు కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

అమరావతి: అమృత్‌సర్‌లోని భారత భూభాగంలోకి పాకిస్థాన్ నుంచి ఒక డ్రోన్‌ ప్రవేశించడంను గమనించిన BSF సైనికులు కూల్చివేశారు. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్‌తో పాటు

Read More
NATIONAL

స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధతపై కేంద్రానికి సుప్రీమ్ నోటీసులు

అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ

Read More